ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Jagan సజ్జల నేర మంత్రుల బృందంతో దోచుకున్నారు: పిల్లి మాణిక్యరావు

ABN, First Publish Date - 2022-05-10T00:08:02+05:30

సీఎం Jagan ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) నేర మంత్రుల బృందంతో దోచుకున్నారని

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

అమరావతి: సీఎం Jagan ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) నేర మంత్రుల బృందంతో దోచుకున్నారని టీడీపీ నేత పిల్లి మాణిక్యరావు ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వారిని మార్చి మరో నేర మంత్రుల బృందంతో మళ్లీ దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. వైసీపీకి ఉన్న నేర భావసారూప్యత మరే పార్టీకి ఉండదన్నారు. అందుకే అన్ని పార్టీలు వైసీపీని చీదరించుకుంటున్నాయని తెలిపారు. జగన్‌కు దమ్ముంటే వ్యూహకర్తలు లేకుండా గెలవాలని పిల్లి మాణిక్యరావు సవాల్ విసిరారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!