ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

విజయవాడ: మరో మలుపు తిరిగిన కొరియర్ ద్వారా పంపిన డ్రగ్స్ కేసు

ABN, First Publish Date - 2022-05-02T21:44:07+05:30

విజయవాడ నుంచి కొరియర్ ద్వారా డ్రగ్స్ పంపిన కేసు మరో మలుపు తిరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

గుంటూరు జిల్లా: విజయవాడ నుంచి కొరియర్ ద్వారా డ్రగ్స్ పంపిన కేసు మరో మలుపు తిరిగింది. గుంటూరు జిల్లా, సత్తెనపల్లి మండలానికి చెందిన యువకుడు గోపి సాయి అడ్రస్‌తో పార్శిల్ బుక్ అయింది. అయితే ఆ పార్శిల్‌తో తనకు ఎలాంటి సంబంధంలేదని, తన ఫోటోను మార్ఫింగ్ చేసి బుక్ చేశారని గోపిసాయి చెబుతున్నాడు.


విజయవాడలోని ఓ కొరియర్ నుంచి ఆస్ట్రేలియాకు నాలుగున్నర కేజీల ఎపిడ్రిన్ డ్రగ్స్ పార్శిల్ చేశారు. అడ్రస్ సరిగా లేకపోవడంతో కెనడా వెళ్లి తిరిగి బెంగళూరు చేరింది. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో ఈ డ్రగ్స్ ప్యాకెట్ బయటపడింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు విజయవాడ ప్రసాదంపాడుకు చెందిన కొరియర్ బాయ్ తేజను అరెస్టు చేశారు. ఆయన కొన్నేళ్లుగా భారతీ నగర్‌లో ఓ కొరియర్ సంస్థలో పనిచేస్తున్నట్లు గుర్తించారు. అయితే ఆస్ట్రేలియాకు పంపిన పార్శిల్ సత్తెనపల్లి మండలం, లక్కరాజు గార్లపాడుకు చెందిన గోపిసాయి పేరుతో బుక్ చేశారు. దీంతో గోపిసాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!