ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

వడ్డపల్లి ఆంజనేయస్వామి గుడిలో నేలకొరిగిన ధ్వజస్తంభం

ABN, First Publish Date - 2022-05-07T15:03:12+05:30

భారీ వర్షాల కారణంగా జిల్లాలోని సత్తెనపల్లిలో గల వడ్డవల్లి ఆంజనేయ స్వామి గుడిలో ధ్వజ స్తంభం నేలకొరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

గుంటూరు: భారీ వర్షాల కారణంగా జిల్లాలోని సత్తెనపల్లిలో గల వడ్డవల్లి ఆంజనేయ స్వామి గుడిలో ధ్వజస్తంభం నేలకొరిగింది. గుడిలోని రేకుల షేడ్‌పై ధ్వజస్తంభం ఒరిగింది. కాగా ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 42 సంవత్సరాల క్రితం ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించినట్లు తెలుస్తోంది. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!