ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Eluru: రహదారి విషయంలో ఘర్షణ...వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2022-05-14T15:05:52+05:30

జిల్లాలోని ముదినేపల్లిలో దారుణం జరిగింది. రహదారి విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఏలూరు: జిల్లాలోని ముదినేపల్లిలో దారుణం జరిగింది. రహదారి విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.  వర్రె నాగేంద్ర(35), అరుగుల మహేష్(27)పై ఇర్ఫాన్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ  నాగేంద్ర ఈరోజు ఉదయం మృతి చెందాడు. మహేష్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతుడు నాగేంద్ర మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!