ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఎన్నికలు ఎప్పుడొచ్చినా పసుపు జెండా ఎగరేస్తాం : కోట్ల సూర్య ప్రకాశ్‌రెడ్డి

ABN, First Publish Date - 2022-05-02T23:43:15+05:30

రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పసుపు జెండా ఎగుర వేస్తామని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్య ప్రకాశ్‌రెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

కర్నూలు: రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పసుపు జెండా ఎగుర వేస్తామని  టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్య ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఎమ్మిగనూరులో టీడీపీ  సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సూర్య ప్రకాశ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..  చంద్రబాబు నాయుడు హయాంలో పథకాలన్నీ సంక్షేమంగా... జగన్ హయంలో పథకాలన్నీ సంక్షోభంగా మారాయన్నారు. చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ , మైనార్టీ  అడపిల్లలకు  పెళ్లి కానుక  ఆర్థిక సాయంగా అందిస్తే జగన్ వాటిని రద్దు చేశారని కోట్ల సూర్య ప్రకాశ్‌రెడ్డి మండిపడ్డారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!