ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

APnews: సముద్రంలో చేపలవేటకు వెళ్లిన ఎనిమిది మంది సురక్షితం

ABN, First Publish Date - 2022-05-13T16:12:01+05:30

సముద్రంలో గల్లంతైన బోటు, 8 మంది వేటగాళ్లను కృష్ణా జిల్లా పోలీసులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

విజయవాడ: సముద్రంలో గల్లంతైన బోటు, 8 మంది వేటగాళ్లను కృష్ణా జిల్లా పోలీసులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఈనెల 9 నుండి అసని తూఫాను ఉధృతికి బోటు గల్లంతైంది. జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. ఈరోజు మాలకాయలంక సమీపంలో బోటును గుర్తించిన  కృష్ణా జిల్లా పోలీసులు గిలకలదిండి హార్బర్ వద్ద ఒడ్డుకు చేర్చారు. నిషిద్ధ సమయంలో చేపల వేటకు వెళితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!