ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

‘రాజ్యాధికారాన్ని తెచ్చుకునే సమయం ఆసన్నం’

ABN, First Publish Date - 2022-05-11T05:59:31+05:30

భానుగుడి (కాకినాడ), మే 10: రాష్ట్రంలో వెనుకబడిన జాతుల వారందరూ సమైఖ్యతను చాటి రాజ్యాధికారాన్ని తెచ్చుకునే సమయం ఆసన్నమైందని బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పంపన రామకృష్ణ, పితాని త్రినాధరావు పెర్కోన్నారు. మంగళవారం కాకినాడ సంఘం కార్యాలయంలో బీసీ కులాల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. నాయకులు మట్లాడుతూ ఇటీవల అమలాపు

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

భానుగుడి (కాకినాడ), మే 10: రాష్ట్రంలో వెనుకబడిన జాతుల వారందరూ సమైఖ్యతను చాటి రాజ్యాధికారాన్ని తెచ్చుకునే సమయం ఆసన్నమైందని బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పంపన రామకృష్ణ, పితాని త్రినాధరావు పెర్కోన్నారు. మంగళవారం కాకినాడ సంఘం కార్యాలయంలో బీసీ కులాల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. నాయకులు మట్లాడుతూ ఇటీవల అమలాపురంలో కుడుపూడి చిట్టిబ్బాయి సేవలు స్మరించుకుంటూ చేసిన కార్యక్రమంలో మంత్రి వేణు వైవీ సుబ్బారెడ్డికి ఉద్వేగపూరితమైన కృతజ్ఞతలు తెలిపినట్టు మాత్రమే సమావేశం అభిప్రాయపడిందన్నారు. సమావేశంలో నాయకులు సంసాని శ్రీనివాసరావు, పితాన్ని శ్రీనివాసరావు, బత్తిన పైడిరాజు, విరుసుమల్ల విష్ణు, గిరజాల చక్రవర్తి, తామరపల్లి దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!