ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

వైసీపీ మేనిఫెస్టోలోని హామీలను విస్మరించింది: Tulasi reddy

ABN, First Publish Date - 2022-05-14T17:27:26+05:30

మేనిఫెస్టోలోని హామీలను వైసీపీ విస్మరించిందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

అమరావతి: మేనిఫెస్టోలోని హామీలను వైసీపీ  విస్మరించిందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ...ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేశామని జగన్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారని మండిపడ్డారు. మూడేళ్లలో మూడు ఇళ్లు కూడా కట్టించలేదన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటనలో ప్రభుత్వం మాట తప్పిందని విమర్శించారు. మద్యపాన నిషేధం బదులు మద్యపాన నిషా అమలవుతోందని వ్యాఖ్యానించారు. పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ వంటి హామీల్లో మాట తప్పారని తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!