పార్వతీపురం మన్యంలో సైకిల్పై కలెక్టర్ ఆకస్మిక పర్యటన
ABN, First Publish Date - 2022-05-09T14:08:38+05:30
పార్వతీపురం పట్టణంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సోమవారం ఉదయం సైకిల్పై ఆకస్మికంగా పర్యటించారు.
పార్వతీపురం మన్యం: పార్వతీపురం పట్టణంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సోమవారం ఉదయం సైకిల్పై ఆకస్మికంగా పర్యటించారు. పట్టణంలో గల ప్రధాన రహదారిపై పారిశుధ్య పనులను కలెక్టర్ పరిశీలించారు. రోడ్డుపై ఉన్న పశువుల పరిస్థితిపై కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆరా తీశారు.