ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Tirumala: పరకామణి మండపంలో చోరీపై కేసు నమోదు

ABN, First Publish Date - 2022-05-10T17:01:10+05:30

తిరుమల: శ్రీవారి ఆలయంలోని పరకామణి మండపంలో చోరీ జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

తిరుమల: శ్రీవారి ఆలయంలోని  పరకామణి (Parakamani) మండపంలో చోరీ జరిగింది. బ్యాంకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగి వెంకటేశ్వర ప్రసాద్ చోరికి పాల్పడ్డాడు. రూ. 20వేల నగదును చోరీ చేశాడు. భద్రతా సిబ్బంది తనిఖీలు చేస్తున్న సమయంలో వెంకటేశ్వర ప్రసాద్ నగదుతో భద్రతా సిబ్బందికి పట్టుబడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి టీటీడీ అధికారులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు CI జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!