ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఆది శంకరాచార్యుల విగ్రహాన్ని ఏర్పాటు చేయండి: స్వరూపానందేంద్ర స్వామి

ABN, First Publish Date - 2022-05-14T21:38:01+05:30

ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో జగద్గురు ఆది శంకరాచార్యుల వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనీ విశాఖ శారదా పీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి సూచించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

తిరుపతి: ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో జగద్గురు ఆది శంకరాచార్యుల వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనీ విశాఖ శారదా పీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి సూచించారు. తిరుపతిలో జరిగిన గంగమ్మ జాతర ఉత్సవంలో స్వరూపానందేంద్ర స్వామి, ఆదిశంకరాచార్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విగ్రహ ఏర్పాటుకు చొరవ చూపాలని తిరుపతి mla భూమన కరుణాకర్ రెడ్డికి సూచించారు.


తిరుపతిలోని ప్రముఖ శైవ క్షేత్రమైన కపిలతీర్ధం పరిసర ప్రాంతంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని స్వామీజీ అభిప్రాయపడ్డారు. స్వరూనంద స్వామి సూచనపై స్పందించిన భూమన కరుణాకర్ రెడ్డి... తిరుపతి నగరంలో తప్పనిసరిగా ఆది శంకరాచార్యుల విగ్రహం ఏర్పాటు chesenduku చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!