ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Chittoor: కాణిపాకంకు చేరుకున్న ధ్వజస్తంభం కొయ్యి

ABN, First Publish Date - 2022-05-05T19:15:59+05:30

తూర్పు గోదావరి జిల్లా, చింటూరు అడవి నుంచి ధ్వజస్తంభం కొయ్యి కాణిపాకంకు చేరుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

Chittoor: తూర్పు గోదావరి జిల్లా, చింటూరు అడవి నుంచి ధ్వజస్తంభం కొయ్యి కాణిపాకంకు చేరుకుంది. ఆలయం పునర్నిర్మాణంలో భాగంగా అధికారులు నూతన ధ్వజస్తంభం ఏర్పాటు చేయనున్నారు. ధ్వజస్తంభం కొయ్యి కాణిపాకంకు చేరిన సందర్భంగా ఆలయ యాజమాన్యం దానికి ప్రత్యేక పూజలు చేసి స్వాగతం పలికింది. స్థానిక శాసనసభ్యుడు ఎంఎస్ బాబు, ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో సురేష్ బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. గురువారం సాయంత్రం ఆలయంలో ధ్వజస్తంభం ఏర్పాటు చేయనున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!