ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

AP: గవర్నర్ బిశ్వభూషన్‌తో బీజేపీ బృందం భేటీ

ABN, First Publish Date - 2022-05-11T17:02:33+05:30

గవర్నర్ బిశ్వభూషన్‌ హరిచందన్‌తో బీజేపీ బృందం బుధవారం ఉదయం రాజ్‌భవన్‌లో భేటీ అయ్యింది.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

విజయవాడ: గవర్నర్ బిశ్వభూషన్‌ హరిచందన్‌తో బీజేపీ బృందం బుధవారం ఉదయం రాజ్‌భవన్‌లో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, శాంతి భద్రతల పర్యవేక్షణలో ప్రభుత్వ వైఫల్యంపై గవర్న‌కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో హిందు దేవాలయాలు, సంస్కృతిపై జరుగుతున్న దాడులను గవర్నర్‌కు వివరించారు. హిందూ దేవాలయాలపై దాడులకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. గవర్నర్‌ను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ బృందం కలిసింది. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!