ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

‘వైసీపీ ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు మొదలైంది’

ABN, First Publish Date - 2022-05-03T03:37:54+05:30

‘వైసీపీ ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు మొదలైంది’

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

గుంటూరు: రేపల్లె అత్యాచార కేసులో శవరాజకీయాలు చేస్తున్నారన్న మంత్రి సురేష్ వ్యాఖ్యలు కరెక్ట్ కాదని టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచార ఘటనల్లో వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఉన్నారని ఆరోపించారు. అత్యాచారానికి గురైన బాధితురాలు దళితురాలు కావడంతో పరిహారం అందించడంలో వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. బాధితురాలికి 10 లక్షలు పరిహారం, ఐదు ఎకరాల సాగు భూమి, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒక చోట వైసీపీ ఎమ్మెల్యేపై తిరగబడి కొట్టారు...మరో చోట ఎమ్మెల్యే గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు మొదలైందన్నారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!