ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

దొంగల ముఠా అరెస్ట్‌

ABN, First Publish Date - 2021-03-14T00:16:34+05:30

జిల్లాలో బ్యాటరీలను చోరీ చేస్తున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

కామారెడ్డి: జిల్లాలో బ్యాటరీలను చోరీ చేస్తున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. లింగంపేట్‌లో బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్ ఉంది. ఈ టవర్లకు వాడే 51 బ్యాటరీలను ఈ దొంగల ముఠా ఎత్తుకెళ్లింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ముఠాపై పోలీసులు నిఘా పెట్టి పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ బ్యాటరీల విలువ దాదాపు రూ.4 లక్షలు ఉంటుందని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!