ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

రాహుల్ పై భగ్గుమన్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

ABN, First Publish Date - 2021-01-30T03:37:49+05:30

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ వ్యవహార శైలిపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ భగ్గుమన్నారు. దేశ ప్రజలపై రాహుల్

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ వ్యవహార శైలిపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ భగ్గుమన్నారు. దేశ ప్రజలపై రాహుల్ యుద్ధాన్ని ప్రకటించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... ‘‘దేశ ప్రజలపై రాహుల్ గాంధీ నేడు యుద్ధం ప్రకటించారు. తమ రాజకీయ దృక్పథానికి ప్రధాని మోదీ మద్దతివ్వకుంటే నగరాలకు నగరాలు అట్టుడుకుతాయని హెచ్చరించారు. హింసకు రాహుల్ పిలుపునిచ్చారు. నిరంతరం శాంతితో మెలిగేలా చూడాలని ప్రతి భారతీయ పౌరుడికి నేను విజ్ఞప్తి చేస్తున్నా.’’ అని స్మృతి ఇరానీ పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సం రోజు సంభవించిన ఘర్షణలే ప్రతి నగరంలో, వాడలో ప్రతిబింబిస్తాయని రాహుల్ అన్నారని, దేశ చరిత్రలోనే శాంతికి బదులు హింసకు పిలుపునివ్వడం ఇదే ప్రథమమని స్మృతి ఇరానీ ఎద్దేవా చేశారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!