ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం

ABN, First Publish Date - 2021-03-14T02:17:27+05:30

జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. రోడ్డు ప్రమాదం నుంచి

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

కృష్ణా: జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. రోడ్డు ప్రమాదం నుంచి విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు. జగ్గయ్యపేట మండలంలోని పోచంపల్లి గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు, ఆటో ఢీ కొన్నాయి. పోచంపల్లి గ్రామానికి చెందిన విద్యార్థులు నందిగామ చైతన్య కళాశాలలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్నారు. కళాశాల ముగిసిన తర్వాత గ్రామానికి ఆటోలో విద్యార్థులు బయలుదేరారు. రోడ్డు మీద వెళుతున్న కారును అతి వేగంతో వెళుతున్న ఆటో ఢీ కొట్టింది. దీంతో ఆటో పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన విద్యార్థులను మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


 ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులు మాధవి, నాగ శిరీష, రమ్యలకు  తీవ్రగాయాలయ్యాయి. సరస్వతి, భాగ్యలక్ష్మి, ప్రగతిలకు స్వల్ప గాయాలయ్యాయి. ఆటో డ్రైవరు మితిమీరిన వేగంతో వస్తూ ఆటో కంట్రోల్ చేయలేక పోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని విద్యార్థులు చెబుతున్నారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!