ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఆంధ్రజ్యోతిపై పరువు నష్టం దావా అర్ధరహితం

ABN, First Publish Date - 2021-03-14T02:33:58+05:30

ఆంధ్రజ్యోతిపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి పరువు

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

నెల్లూరు: ఆంధ్రజ్యోతిపై  బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి పరువు నష్టం దావా వేయడం అర్థరహితమని మాజీ ఎంపీ చింతామోహన్ అన్నారు. ఎప్పుడో సంవత్సరం క్రితం నిజాన్ని రాసిన ఆంధ్రజ్యోతి పేపర్ పై 100 కోట్లు పరువు నష్టం దావా వేయడం అర్ధరహితమని చింతామోహన్ పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని తీసుకొని వచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని ఆయన అన్నారు. ఈ రోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని చింతామోహన్‌ విమర్శించారు. 


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!