Home » LATEST NEWS
ఎల్ నినో ఎఫెక్ట్తో జూన్ నెలలో సాధారణం కంటే 40 శాతం తక్కువ వర్షపాతం నమోదయిందని హైదరాబాద్ వాతావరణ అధికారులు తెలిపారు. జులైలో తక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, హోటల్ రూమ్లు, ట్రయల్ రూమ్స్లో అక్రమంగా ఏర్పాటు చేసే రహస్య కెమెరాలను గుర్తించడానికి మహిళా భద్రతా విభాగం కీలక మార్గదర్శకాలను జారీ చేసింది.
దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో విచారణ కీలక దశకు చేరుకుంది. సాక్షులను బెదిరించి, భయపెట్టిన కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దవడంతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు.
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మరోసారి కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేశారు.
కాకినాడ జిల్లా తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ ఇంకా దొరకలేదు. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు వాల్ పోస్టర్ విడుదల చేశారు.
ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డెలివరీ బాయ్ వివాదంపై నటుడు అఖిల్ రాజ్ స్పందించారు.
సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ పక్కన పెట్టడంతో పాకిస్థాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దీంతో భారత్పై పాక్ మరోసారి తన అక్కసును వెళ్లగక్కింది.
విజయనగరం జిల్లా భోగాపురంలోని పీఎంశ్రీ ఏపీ మోడల్ స్కూల్ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డులు సహా అనేక వసతులను పరిశీలించారు.
సాయికృష్ట లాకప్ డెత్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. మరో ముగ్గురిని నిందితులుగా చేరుస్తూ సిట్ మెమో దాఖలు చేసింది.
ప్రస్తుతం రికార్డు స్థాయి ధరలు, మార్కెట్ హెచ్చుతగ్గులు, భవిష్యత్తులో ధరలు మరింత తగ్గుతాయనే ఆందోళనల కారణంగా చాలా మంది ప్రజలు తమ ఇళ్లలోని పాత బంగారాన్ని విక్రయించి, నగదు రూపంలోకి మార్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.
కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు అడుగులు వేగంగా పడుతున్నాయి. ఈసారి తెలంగాణ నుంచి మరొకరికి కేంద్ర కేబినెట్లో అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.
నెల్లూరులోని బారాషహీద్ దర్గా వద్ద రొట్టెల పండుగ కొనసాగుతోంది. దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన లక్షలాది మంది భక్తులు ఈ పండుగలో పాల్గొంటున్నారు.
తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని వివరిస్తూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు.
యుద్ధ విమానాలపై బంగ్లాదేశ్ ఫోకస్ పెట్టిందా.?, పాకిస్థాన్ వద్ద ఇప్పటికే అదే బలం ఉందా.?, భారత్కు కొత్త సవాల్ మొదలైందా.?, మన చుట్టూ వ్యూహాత్మక వల బిగుస్తోందా.?, డ్రాగన్ దేశంతో కలిసి బంగ్లాదేశ్ వేస్తున్న కన్నింగ్ ప్లాన్స్కు భారత్ ఎలా చెక్ పెట్టబోతోంది...
కేంద్రం తీసుకున్న నిర్ణయంతో పాస్పోర్ట్ వివాదంపై సరికొత్త చట్టపరమైన వైరుధ్యం కనిపిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పాస్పోర్ట్ కేవలం 'ట్రావెల్ డాక్యుమెంట్' మాత్రమేనని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.