Home » LATEST NEWS
మూడవ దశలో భాగంగా 182 మండలాల్లోని 4,159 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే వీటిలో 394 సర్పంచి స్థానాలు, 7,908 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.
డిసెంబర్ 17, 2025న ఏ రాశి వారికి మంచి జరుగుతుంది? ఏ రాశి వారు అప్రమత్తంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఏఐ యుగం వచ్చేసింది. అయినా ఇంకా ఆ పాత విధానం ఏమిటి? కోటానుకోట్ల మంది మనోభావాలతో ముడిపడి ఉన్న అంశంలో మానవ ప్రమేయాన్ని తగ్గించి.. టెక్నాలజీ ఎందుకు వాడడం లేదు?
జిల్లాలోని మక్తల్ మండలం కాచ్వార్ గ్రామంలో పంచాయతీ ఎన్నికల్లో గెలవడం కోసం ఏకంగా క్షుద్ర పూజలు చేశారన్న వార్త సంచలనంగా మారుమోగిపోతోంది. గ్రామంలో జరిగిన క్షుద్ర పూజలకు సంబంధించిన వీడియోలు బయటికి..
నా పేరు షేక్ గండ్లూరు హాఫిజూన్. మాది వైఎస్సార్ కడప జిల్లా ముద్దునూరు మండలం. పోలీస్ డిపార్ట్ మెంట్ లో ముస్లిం అమ్మాయిని పంపించడానికి తల్లిదండ్రులు, పెళ్లయ్యాక భర్త భయపడుతుంటారు.
టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి పెళ్లి రద్దు అయిన విషయం తెలిసిందే. మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్ వేరే యువతితో చేసిన చాటింగ్ వైరల్ అయ్యాయి. పెళ్లి రద్దుకు సోషల్ మీడియానే కారణమంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఈ రోజు డిసెంబర్ 16 మంగళవారం.. ఏ రాశి వారికి కలిసొస్తుంది? ఏ రాశి వారికి ఇబ్బందులు ఎదురవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
అటల్ మోదీ సుపరిపాలన యాత్ర నెల్లూరు చేరుకొంది. మాజీ ప్రధాని వాజ్ పేయి కాంస్య విగ్రహాన్ని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆవిష్కరించారు.
మెస్ ఇంచార్జ్ వినోద్ వ్యవహారంపై షీ టీమ్స్ దర్యాప్తు చేస్తోంది. విద్యార్థుల ఆరోపణలపై షీ టీమ్స్ సమగ్ర విచారణ జరుపుతోంది.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అనంతపురంలో వైసీపీ బైక్ ర్యాలీ చేపట్టింది. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఒకరికి గాయాలయ్యాయి. పోలీసులు జోక్యం చేసుకుని.. ఇరువర్గాలకు సర్ధి చెప్పారు.
గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్మారకార్థం రవీంద్రభారతి ప్రాంగణంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ విగ్రహాన్ని ఈ రోజు(సోమవారం) రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంషాబాద్లోని కన్హా శాంతివనానికి సోమవారం వెళ్లనున్నారు. కన్హా శాంతివనం అధ్యక్షుడు దాజీతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు.
బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో భవానీల దీక్ష విరమణ కొనసాగుతోంది. లక్షలాదిగా భవానీలు ఇంద్రకీలాద్రికి పోటెత్తారు.
తెలంగాణలో జరిగిన రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ కాంగ్రెస్ ఆధిక్యంతో దూసుకుపోతోంది. తొలి దశ ఎన్నికల తరహాలోనే రెండో దశలో బీఆర్ఎస్, బీజేపీ మూడో స్ధానంలో కొనసాగుతున్నాయి.
తెలంగాణలో రెండో దశ సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర రాజకీయాలలో తన పట్టును నానాటికీ పెంచుకుంటున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అనూహ్య విజయం తర్వాత మరింత ఆత్మ విశ్వాసంతో ఆయన అడుగులు వేస్తున్నారు.