Home » LATEST NEWS
శుక్రవారం రోజు మహిళలు జుట్టు కత్తిరించుకోవచ్చా? హిందూ ఆచారాల ప్రకారం, శుక్రవారం జుట్టు కత్తిరించుకోవడానికి మంచి రోజుగా పరిగణించబడుతుంది. శుక్రుడు సౌందర్యం, ఐశ్వర్యం, ప్రేమ, సంపదకు అధిపతి.
మూడేళ్లలో మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఓ నిత్య పెళ్లికొడుకు ఇటీవల అరెస్ట్ అయ్యాడు. వరకట్న వేధింపులు, గృహహింస వంటి వాటిపై తొలి ఇద్దరు భార్యలు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలకోసం ఈ వీడియోను చూడండి.
ఉద్యమ సమయంలో ప్రజల్లో ఉండే భావోద్వేగాలు ఎల్లకాలం ఉండవని కేసీఆర్ ఎందుకో గుర్తించుకోవడానికి ఇష్టపడడం లేదు. రాష్ట్రం ఏర్పడి పుష్కర కాలం అవుతున్నా.. ఇప్పటికీ పాత వ్యూహాలనే సెంటిమెంట్గా ఆసరా చేసుకోవాలని కేసీఆర్ భావించడం ఆశ్చర్యంగా ఉంది.
సాధారణంగా మగవారు మందుకు బానిస అవ్వటం.. మందు కోసం గొడవలు పడ్డం అన్నది సర్వ సాధారణంగా జరిగేదే. అయితే, ఓ వింత సంఘటన చోటుచేసుకుంది.
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మూక దాడులను, హత్యలను సినీ ప్రముఖులు ఖండిస్తున్నారు. గాజాలో జరిగిన పరిణామాలను అయ్యో పాపం అనుకున్నా భారతీయులు, పొరుగు దేశం బంగ్లదేశ్లో జరుగుతున్న పరిణామాలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు.
డిసెంబర్ 2025 చివరి వారం మీన రాశి (Pisces) వారి వారఫలాన్ని జ్యోతిష్య నిపుణులు వివరంగా చెప్పారు. మీన రాశి వారికి ఈ వారం ఎలాంటి ఫలితాలు ఉంటాయో వివరించారు.
లివర్ క్యాన్సర్కు కారణాలు, లక్షణాలు దాని చికిత్సలు గురించి అవగాహన కల్పించడంలో భాగంగా హైదరాబాద్లోని రెనోవా NIGL హాస్పిటల్స్ డైరెక్టర్, సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ ఆర్.వి. రాఘవేంద్ర రావు లివర్ క్యాన్సర్ గురించి వివరంగా తెలియజేశారు.
తిరుపతి వేదికగా ఆధ్యాత్మికత, ఆధునిక విజ్ఞానాల అపూర్వ సంగమం ఆవిష్క్రుతమైంది. సంస్కృత విశ్వవిద్యాలయంలో 7వ భారతీయ విజ్ఞాన సమ్మేళనం అత్యంత వైభవంగా ప్రారంభమైంది.
తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణిలో జరిగిన చోరీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన నిందితుడు రవికుమార్తో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులపై ఏసీబీ ఒక మధ్యంతర నివేదికను విడుదల చేసింది.
కోడిపందాలు నిర్వహించేందుకు అనుమతుల కోసం ప్రజాప్రతినిధుల ద్వారా పోలీసులపై పందెం నిర్వాహకులు ఒత్తిడి తెస్తున్నారు. పందాలాబరుల కోసం స్థలాలను వెతుకుతున్నారు. కోళ్ల కాళ్లకు కత్తులు కట్టేవారి కోసం ప్రయత్నిస్తున్నారు.
తెలంగాణను చలిపులి వణికిస్తోంది. భానుడి భగభగలు మాయమై.. ఎముకలు కొరికే చలి పంజా విసురుతోంది. దీంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టాలంటేనే గజగజ వణికిపోతున్నారు. వీటికి తోడు చల్లటి గాలులు సైతం వీస్తున్నాయి. దీంతో పిల్లలు, వృద్దులు చలికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తిరుపతిలోని జాతీయ సంస్కృత విద్యాలయంలో ఏడో భారతీయ సమ్మేళనం ఈ రోజు అంటే..శుక్రవారం ప్రారంభంకానుంది. ఈ సమ్మేళనం నాలుగురోజుల పాటు జరగనుంది.
దేశ రాజధాని ఢిల్లీలో ఎంతటి వాయు కాలుష్యం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హైదరాబాద్ మహా నగరంలోనూ వాయు కాలుష్యం విజృంభిస్తోంది.
దేశ విమానయాన రంగంలో పెను మార్పులకు రంగం సిద్ధమవుతోంది. కేవలం రెండు సంస్థల గుత్తాధిపత్యం నుంచి విమానయాన రంగం బయటపడబోతోంది.
శ్రీశైలం టోల్ గేట్ వద్ద చీప్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు సిబ్బందితో కలిసి ముమ్మర తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రెండు వందల కేజీల మాంసాహారం పట్టుబడింది. చికెన్, మటన్తో పాటు మద్యం కూడా పట్టుబడింది.
కర్ణాటకలో విషాదం చోటు చేసుకుంది. బెంగుళూర్ నుంచి గోకర్ణకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీ కొట్టడంతో బస్సులో మంటలు చెలరేగి 17 మంది సజీవదహం అయ్యారు.