Home » LATEST NEWS
బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ కలకత్తా హైకోర్టుకు చేరుకున్నారు. ఎన్నికల అనంతరం జరిగిన హింస కేసులో వాదనలు వినిపించేందుకు లాయర్ గౌన్లో న్యాయస్థానానికి హాజరయ్యారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేనమామ, కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ రెడ్డి రూటే సపరేటు. ఐదేళ్ల వైసీపీ హయాంలో జిల్లాల్లో పెద్దఎత్తున భూకబ్జాలు జరిగాయి.
అంతర్జాతీయ చమురు సంక్షోభం నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం కొత్త ఆంక్షలు విధించింది. ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేక రవాణా ప్రణాళికను విడుదల చేసింది.
పెట్రోలియం ఉత్పత్తి ధరలు పెరగవని తాను చెప్పనని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరీ అన్నారు. నాలుగేళ్లుగా వీటి ధరలు పెంచలేదని చెప్పారు.
నైరుతి రుతుపవనాలకు వాతావరణం పూర్తి అనుకూలంగా ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబర్ దీవుల్లో ఈ వారాంతంలోనే రుతుపవనాలు విస్తరిస్తాయని వెల్లడించింది.
ఒక కారణం కోసం ఒక్కటైన ఆ ఇద్దరి దారులు వేరైనా లక్ష్యం కోసం పోరాడారు. ప్రజా ఉద్యమాలతో ఊపు తెచ్చి.. సకల జనులను సమ్మిళితం చేశారు.
దేశవ్యాప్తంగా ఈనెల 3వ తేదీన నీట్ యూజీ-2026 పరీక్షను నిర్వహించారు. పేపర్ లీకైనట్లు ఆరోపణలు రావడంతో మంగళవారం నాడు పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేసింది. త్వరలో కొత్త షెడ్యూల్ ప్రకటిస్తామని పేర్కొంది.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు బ్యారెల్ 105 డాలర్లు దాటి దూసుకుపోతున్న నేపథ్యంలో.. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాలని ప్రభుత్వరంగ చమురు సంస్థలు యోచిస్తున్నాయి.
ఏపీకి ‘రాయల్ ఎన్ఫీల్డ్’ పరిశ్రమ రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు భారీ బుల్లెట్ ర్యాలీ నిర్వహించారు.
ఏపీ రాజధాని అమరావతిని సింగపూర్ తరహాలో గ్లోబల్ సిటీగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు సింగపూర్ టూర్లో ఉన్న మంత్రి లోకేష్ చర్చలు జరిపారు.
సోమనాథ్ ఆలయాన్ని పురర్నిర్మించి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహించిన అమృత మహోత్సవానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
సోమనాథ్ ఆలయాన్ని పునర్నిర్మించి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న అమృత్ మహోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు.
టీవీకే అధినేత విజయ్ ఆదివారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. సోమవారం ముఖ్యమంత్రి హోదాలో ఆయన తొలిసారి అసెంబ్లీకి వెళ్లారు.
హైదరాబాద్ ఓఆర్ఆర్ పై మరో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సినీ నటుడు భరత్ కాంత్, కెమెరామన్ త్రిలోక్ మృతి చెందారు.
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అటు భానుడి భగభగలు, ఇటు అంచనాలకు అందని అకాల వర్షాలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
అభివృద్ధిలో తెలంగాణ చేరాల్సిన చోటుకి చేరలేదని ప్రధాని మోదీ అన్నారు. అభివృద్ధి విషయంలో తమతో కలిసి పనిచేయాలని రేవంత్ సర్కార్కు పిలుపునిచ్చారు. రాజకీయాలు మాట్లాడనని రేవంత్ అన్నారు.. తాను మాట్లాడనని పేర్కొన్నారు.