Home » LATEST NEWS
తెలంగాణ రాజకీయాల్లో మల్లారెడ్డి అంటేనే ఓ క్రేజ్. ఆయన ఏం చేసినా ఆ మరుక్షణమే ఆ సంఘటన సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతుంటుంది. తాజాగా, మల్లారెడ్డి 50 ఏళ్ల వివాహ వేడుకలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.
పార్లమెంట్ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో శాసనసభ స్థానాలు కూడా పెంచబోతున్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెరగబోతున్నాయి.
ఇరాన్, అమెరికా పరస్పర దాడులతో హోర్ముజ్ జలసంధి అగ్ని గుండంగా మారింది. ఈ హర్మూజ్ జలసంధి మూతపడితే.. ఆహార ధరలు, జీవన వ్యయాలు పెరుగుతాయా?
ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ ఆవిర్భావ దినోత్సవం హైదరాబాద్ నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్రస్ట్ చైర్ పర్సన్ నారా భువనేశ్వరి హాజరయ్యారు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని హనుమాన్ నగర్ లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. వానరం జాతి వైరాన్ని మరిచి కుక్క పిల్లలను అక్కున చేర్చుకుంది.
ఫార్ములా ఈ రేసు కేసు క్లైమాక్స్కి చేరింది. మాజీ మంత్రి కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ కుమార్ పై విచారణకు లైన్ క్లియర్ కావడంతో ఏసీబీ అధికారులు ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతున్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అల్లూరి జిల్లాలో పర్యటిస్తున్నారు. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాలను గిరిపుత్రులతో కలిసి నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పవన్కు గిరిజనులు..
దేశంలో గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. వంట గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు ఉరుకు పరుగులు పెడుతున్నారు. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో గ్యాస్ ఏజెన్సీల వద్ద సిలిండర్లతో బారులు తీరుతున్నారు.
ఈ రోజు (శనివరాం) దశమి తిథి ఉదయం 8 గంటల వరకూ ఉండగా.. ఆ తర్వాత ఏకాదశి ఉంటుందని, అలాగే ఈ రోజు సాయంత్రం వరకూ ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటుందని వేద పండితులు చెబుతున్నారు.
గొప్ప నగరం హైదరాబాద్ను నిజాం రాజులు మనకు అందించారని తెలిపారు. వందేళ్ల క్రితం నిర్మించిన జలాశయాలు నేటికీ ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయని చెప్పారు.
సంగారెడ్డి జిల్లాలో వంట గ్యాస్ కొరత తీవ్రరూపం దాల్చింది. పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల వల్ల గ్యాస్ సరఫరాలో అంతరాయం కలగడంతో, గ్యాస్ ఏజెన్సీల ముందు సామాన్యులు గంటల తరబడి క్యూ కడుతున్నారు.
తాను సరెండర్ కాలేదని, అరెస్ట్ చేశారని ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో ప్రత్యేక ఇంటర్వ్యూలో మావోయిస్టు పార్టీ మాజీ చీఫ్ దేవ్ జీ తెలిపారు.
గ్యాస్ సంక్షోభంపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. గ్యాస్ కంపెనీల ప్రతినిధులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు.
ఏపీ హైకోర్టు న్యాయయూర్తిగా జస్టిస్ లెసా గిల్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో ఈ కార్యక్రమం జరిగింది.
ఏపీ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (APGENCO) రికార్డ్ స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి సాధించింది. ఈ నెల 11న ఒక్క రోజులో..
ఈ రోజు (శుక్రవారం) సాయంత్రం వరకూ దశమి తిథి ఉందని, పూర్వాషాఢ నక్షత్రం సంపూర్ణంగా ఉందని వేద పండితులు చెబుతున్నారు. 12 రాశుల్లో ముందుగా..