Home » LATEST NEWS
తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలను లైవ్లో చూడండి..
హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో నవభారత్ రన్ నిర్వహించారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై.. రన్ను ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తించే ప్రక్రియలో కీలక ఘట్టం విజయవంతంగా ముగిసింది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రజాప్రతినిధుల స్పోర్ట్స్, కల్చరల్ మీట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు మంచి క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని కోరారు.
హైదరాబాద్ మెట్రో విస్తరణపై తీర్మానాన్ని ప్రవేశపెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిని ఏకగ్రీవంగా ఆమోదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఎమ్మెల్యే అరవ శ్రీధర్, ప్రభుత్వోద్యోగి హర్ష వీణ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తనకు న్యాయం చేయాలని కోరుతూ మరో వీడియో రిలీజ్ చేసింది హర్ష వీణ. ఆ వీడియోలో ఏముందంటే.?
ఆంధ్రప్రదేశ్కు శాశ్వత రాజధాని అమరావతే అనే తీర్మానానికి చట్టబద్ధత కల్పించాల్సిన అవసరముందని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ అసెంబ్లీలో ప్రసంగించారు. ఆ వివరాలు ఈ వీడియోలో మీకోసం...
నోయిడాలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఎయిర్పోర్ట్ ప్రారంభానికి సంబంధించిన లైవ్ వీడియోను ఇక్కడ చూడండి..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ విభజన చట్టంలో సవరణ చేయాలని కేంద్రాన్ని కోరుతూ శనివారం రాష్ట్ర శాసన సభ ప్రత్యేకంగా సమావేశమైంది. అసెంబ్లీ సమావేశాలను లైవ్లో చూడండి..
అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో ఏర్పడిన సంక్షోభం, సవాళ్లను టీం ఇండియాలా సమష్టిగా కలిసి ఎదుర్కొందామని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కరోనా సమయంలోనూ ఇలాంటి సవాళ్లే ఎదురయ్యాయని, వాటిని విజయవంతంగా అధిగమించామని తెలిపారు.
భువనగిరిలో వీధి కుక్కలు విజృంభించాయి. తారకరామనగర్లో రెచ్చిపోయిన వీధి కుక్కలు.. చిన్నారిపై దాడి చేశాయి. బాలుడిని తీవ్రంగా గాయపరిచి కనుగుడ్డును పీకేశాయి.
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో టెన్షన్ వాతావరణం నెలకొంది. పెదపేటలోని రామాలయాన్ని సందర్శించడానికి వెళ్తున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును కొందరు వ్యక్తులు అడ్డుకుని దాడికి యత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బీఎడ్ కాలేజ్ గ్రౌండ్ ప్రతి ఉదయం కేరింతలు, చప్పట్లు, నృత్యాలతో కలకలలాడుతుంది. 60 ఏళ్ళు దాటిన వారంతా ఒక చోట చేరి ఉదయాన్నే తమ ఆరోగ్య పరిరక్షణ కోసం వాకింగ్ చేస్తుంటారు.
శ్రీరామనవమి సందర్భంగా అయోధ్య రామ మందిరంలో వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయోధ్య రామాలయంలో కల్యాణోత్సవాన్ని లైవ్లో చూసేయండి..
శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలోని ప్రసిద్ధ దేవాలయంలో సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా జరుగుతోంది. కల్యాణం తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సీతారాముల కల్యాణాన్ని లైవ్లో చూసేయండి..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆస్తుల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. వైఎస్ఆర్ ఆస్తులపై ఆయన సతీమణి వైఎస్ విజయలక్ష్మి రాసిన లేఖ సంచలనంగా మారింది.