Home » LATEST NEWS
యుద్ధ విమానాలపై బంగ్లాదేశ్ ఫోకస్ పెట్టిందా.?, పాకిస్థాన్ వద్ద ఇప్పటికే అదే బలం ఉందా.?, భారత్కు కొత్త సవాల్ మొదలైందా.?, మన చుట్టూ వ్యూహాత్మక వల బిగుస్తోందా.?, డ్రాగన్ దేశంతో కలిసి బంగ్లాదేశ్ వేస్తున్న కన్నింగ్ ప్లాన్స్కు భారత్ ఎలా చెక్ పెట్టబోతోంది...
కేంద్రం తీసుకున్న నిర్ణయంతో పాస్పోర్ట్ వివాదంపై సరికొత్త చట్టపరమైన వైరుధ్యం కనిపిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పాస్పోర్ట్ కేవలం 'ట్రావెల్ డాక్యుమెంట్' మాత్రమేనని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
భూకంపం వెలుగులోకి తెచ్చిన భయాంకర నిజాలు ఏంటి.?, జమ్మూ కశ్మీర్ సహా వేర్వేరు ప్రాంతాల్లో భూకంపాలు ఒకేరోజు ఎందుకు సంభవించాయి.?, యుగాంతం ముంచుకొస్తుందా.?, ప్రకృతి ప్రకోపానికి కారణాలు ఏంటి.?..
ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న భోగాపురం ఎయిర్పోర్ట్ కల త్వరలో సాకారం కాబోతోంది.
సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతమైంది. సీఐ నాగరాజు ప్రధాన అనుచరుడు సురేష్, కానిస్టేబుల్ బాబూరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణలోని పలు జిల్లాల్లో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం సహా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ 27 నుంచి జూన్ 29 వరకు మూడు రోజుల పాటు సీషెల్స్ దేశంలో అధికారిక పర్యటన చేపట్టనున్నారు.
ఎన్టీఆర్ పాతిన టీడీపీ జెండాను తొలగించాలని ఆ నియోజకవర్గంలో చేయని ప్రయత్నమంటూ లేదు. ముందుగా కాంగ్రెస్ ఆపసోపాలు పడింది. అనంతరం వైసీపీ అంతకు మించి ప్రయాసలు పడుతోంది. కానీ తెలుగుదేశం జెండా కాదు కదా.. దాని కింద ఉన్న మట్టిని కదలించలేకపోయారు.
మహారాష్ట్రలోని పుణెకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది.
తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. స్థానిక గాంధీ విగ్రహం వద్ద సామూహిక దీక్ష చేస్తామని వైసీపీ నేతలు ప్రకటించారు.
కేంద్ర మంత్రివర్గంలో త్వరలో భారీ మార్పులు జరగనున్నాయి. అందులో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శాఖలో మార్పు ఉంటుందని తెలుస్తోంది.
వైసీపీ నేతల తీరుపై కేడర్ అసంతృప్తిగా ఉంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత నేతలు కనుమరుగయ్యారు. అలాంటి వారితో తమకు కష్టాలు తప్పడం లేదని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.
2023లో తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ.. వచ్చే ఎన్నికలపై దృష్టి పెట్టింది.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక కూరగాయల మార్కెట్లో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. దీంతో 50కి పైగా దుకాణాలు అగ్నికి ఆహుతి అయ్యాయి.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పతనమవుతున్నాయి. గతంలో బ్యారెల్ $120 మార్కును తాకిన క్రూడ్ ధరలు, ప్రస్తుతం భారీగా దిగివచ్చాయి. అయితే..
నంద్యాల ప్రియాంక నగర్లో అనుమానాస్పద అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పార్క్ చేసిన 5 ద్విచక్ర వాహనాలు ఒక్కసారిగా మంటల్లో కాలి బూడిదయ్యాయి.