Home » LATEST NEWS
టాటా గ్రూప్లో కీలక మార్పుకు తెరలేచింది. టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తన పదవికి రాజీనామా చేశారు. అయితే, ప్రస్తుతం ఉన్న పదవీకాలం పూర్తయ్యే వరకు ఆయన చైర్మన్గా కొనసాగుతారు.
ఢిల్లీలోని ప్రగతి మైదానం నుంచి ఇండియా గేట్ వరకూ ‘హర్ ఘర్ తిరంగా’ బైక్ ర్యాలీ జరిగింది. ర్యాలీని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ప్రారంభించారు..
రాజధాని అమరావతిని విజయవాడతో అనుసంధానం చేస్తూ మరో ప్రతిష్టాత్మకమైన 'సిగ్నేచర్ బ్రిడ్జ్' నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అమరావతి గ్రోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (AGICL) ఈ ప్రాజెక్ట్ కోసం టెండర్లను ఆహ్వానించింది.
మాతాశిశు సంరక్షణ కోసం ఏపీలో తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్లు సిద్ధమయ్యాయి.
నెదర్లాండ్స్, బెల్జియం సంయుక్త ఆతిథ్యంలో ఆగస్టు 15 నుంచి 30 వరకూ జరగనున్న FIH హాకీ మహిళల ప్రపంచ కప్లో భారత జట్టు అద్భుతం చేసేందుకు సిద్ధమవుతోంది.
ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీలో సామాజిక న్యాయం కరువు అవుతోందనే విమర్శలు వస్తున్నాయి. సొంత సామాజికవర్గ నేతలను నెత్తికి ఎక్కించుకుంటోన్న పార్టీ అధ్యక్షుడు జగన్.. ఇతర కమ్యూనిటీల నాయకులపై వేటు వేస్తోన్నారనే వ్యాఖ్యలు వినిపిస్తోన్నాయి.
నాగార్జునసాగర్ విజయ విహార్ కృష్ణ నది వద్ద నిర్వహిస్తున్న మహా వరుణ యాగంలో సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దంపతులు పాల్గొన్నారు. పూర్ణహుతిలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ తొలిసారి స్పందించారు. విద్యార్థుల కోసమే తాను రాజీనామా చేసినట్లు తెలిపారు.
తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురవాలని, జలాశయాలు నిండాలని నాగార్జునసాగర్ సమీపంలోని విజయ విహార్లో మహా వరుణ యాగం ప్రారంభమైంది.
రష్యా, భారత్ మధ్య వాణిజ్య, రవాణా సంబంధాలను బలోపేతం చేసే దిశగా ఒక చరిత్రాత్మక అడుగు పడింది. రష్యా నుంచి భారత్కు నేరుగా రైలు మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
జాతీయ రాజకీయాలలో బాహుబలిగా ఎదిగి, 2029 ఎన్నికల్లో కూడా మెజారిటీ సాధించి నాలుగో పర్యాయం ప్రధానమంత్రిగా కొనసాగాలని తలపోస్తున్న నరేంద్ర మోదీ ప్రభ మసకబారుతోందా?
పంద్రా ఆగస్టు నుంచి తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను విస్తరించనుంది. జెండా పండగను సంక్షేమ పండగగా మార్చేలా చర్యలు తీసుకోనుంది.
విజయవాడలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు.
రెవెన్యూ శాఖలో ఉన్నత స్థాయి ఉద్యోగి నెల నెల లక్షకు పైనే జీతం తీసుకుంటున్నారు. పోలీస్ శాఖలో మరో ఉద్యోగి నెలకు లక్షన్నరకు పైగే వేతనం అందుకుంటున్నారు. ఇద్దరి పేర్లు వివరాలు వేరు వేరు కానీ ఈ ఇద్దరు ఉద్యోగుల ఆధార్ నెంబర్ ఒకటే.
రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, తగిన వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ నంద్యాల జిల్లాలోని శ్రీశైల మహాక్షేత్రంలో వరుణయాగ సహిత సహస్ర ఘటాభిషేక పూజలు శుక్రవారం ఉదయం శాస్త్రోక్తంగా ప్రారంభించారు.
బెంగాల్ విజయం తర్వాత బీజేపీ హైకమాండ్ చూపు ఇప్పుడు తెలంగాణపై పడింది. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కావాలంటే నేతలంతా విభేదాలు వీడి ఐక్యంగా ముందుకు సాగాలని పార్టీ పెద్దలు స్పష్టం చేశారు.