ఉజ్జయినీ మహంకాళి ఆలయానికి పోటెత్తిన భక్తులు

ABN, Publish Date - Jul 31 , 2026 | 07:10 PM

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆషాఢ మాసం.. అందునా ఈ రోజు శుక్రవారం (31-07-2026) కూడా కావడంతో.. సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహంకాళి అమ్మ వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు.

ఉజ్జయినీ మహంకాళి ఆలయానికి పోటెత్తిన భక్తులు 1/7

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆషాఢ మాసం.. అందునా ఈ రోజు శుక్రవారం (31-07-2026) కూడా కావడంతో.. సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహంకాళి అమ్మ వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు.

ఉజ్జయినీ మహంకాళి ఆలయానికి పోటెత్తిన భక్తులు 2/7

ఆలయం లోపల.. వెలుపల మహిళా భక్తులతో నిండిపోయింది. అలాగే క్యూ లైన్లు కూడా భక్తులతో కిక్కిరిసిపోయాయి.

ఉజ్జయినీ మహంకాళి ఆలయానికి పోటెత్తిన భక్తులు 3/7

భక్తులకు ఎటువంటి సమస్య రాకుండా దేవస్థానం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

ఉజ్జయినీ మహంకాళి ఆలయానికి పోటెత్తిన భక్తులు 4/7

ఆగస్టు 2 నుంచి 4వ తేదీ వరకు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మ వారికి బోనాల జాతర నిర్వహించనున్నారు.

ఉజ్జయినీ మహంకాళి ఆలయానికి పోటెత్తిన భక్తులు 5/7

అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు.

ఉజ్జయినీ మహంకాళి ఆలయానికి పోటెత్తిన భక్తులు 6/7

దీంతో ఆ దేవాలయానికి రెండు కిలోమీటర్ల పరిధిలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

ఉజ్జయినీ మహంకాళి ఆలయానికి పోటెత్తిన భక్తులు 7/7

ఆగస్టు 12వ తేదీ.. చుక్కల అమావాస్యతో ఆషాఢ మాసం ముగుస్తోంది.

Updated at - Jul 31 , 2026 | 07:11 PM