రెండో రోజు.. కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి..
ABN, Publish Date - Jul 28 , 2026 | 05:02 PM
నారా భువనేశ్వరి రెండో రోజు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తు్న్నారు. శాంతిపురం మండలం శివపురంలోని తమ నివాసంలో స్థానిక మహిళలతో కలిసి ఆమె అల్పాహారం తీసుకున్నారు. అలాగే రామకుప్పం మండలం, నారాయణపురం తాండలో నారా భువనేశ్వరి పర్యటించారు.
1/4
నారా భువనేశ్వరి రెండో రోజు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.
2/4
శాంతిపురం మండలం శివపురంలోని తమ నివాసంలో స్థానిక మహిళలతో కలిసి ఆమె అల్పాహారం తీసుకున్నారు.
3/4
అలాగే రామకుప్పం మండలం, నారాయణపురం తాండలో నారా భువనేశ్వరి పర్యటించారు.
4/4
ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు ఆమె వచ్చారు. దీంతో నారా భువనేశ్వరికి స్థానిక మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. కుప్పంలో నాలుగు రోజుల పాటు ఆమె పర్యటించనున్నారు.
Updated at - Jul 28 , 2026 | 05:11 PM