Share News

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

ABN , Publish Date - Jun 26 , 2026 | 06:24 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు
Tirumala Tirupati

తిరుమల: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. గురువారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని తొమ్మిది షెడ్ల సర్వదర్శన భక్తులు నిండిపోయి క్యూలైన్‌ శిలాతోరణం సర్కిల్‌ సమీపం వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.


ttd1.2.jpgమంగళవారం హుండీ ఆదాయం: రూ.4.63 కోట్లు

బుధవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 70,139

తలనీలాలు సమర్పించినవారు: 34,940


ఈ వార్తలు కూడా చదవండి:

సరళమైన జీవితానికి మూడు సూత్రాలు

విద్యార్థులు లేకపోతే ‘మిగులు’గా టీచర్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 26 , 2026 | 06:24 AM