Share News

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు

ABN , Publish Date - Sep 18 , 2026 | 06:35 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు
Tirumala Tirupati

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. గురువారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 25 కంపార్టుమెంట్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లోని 4 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.


bala1.2.jpgమంగళవారం హుండీ ఆదాయం: రూ.2.46 కోట్లు

బుధవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 71,196

తలనీలాలు సమర్పించినవారు: 22,581


ఈ వార్తలు కూడా చదవండి:

ఆస్ట్రేలియాలో ప్రమాదం.. అత్తాకోడళ్ళ దుర్మరణం

అవినీతి కేసులో సీఐ, ఎస్సై అరెస్ట్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 18 , 2026 | 06:35 AM