Share News

శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటలు

ABN , Publish Date - Jul 24 , 2026 | 06:27 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది.

శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటలు
Tirumala Tirupati

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. గురువారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని తొమ్మిది షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయి క్యూలైన్‌ బాటగంగమ్మ ఆలయ సర్కిల్‌ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.


xxx.jpgమంగళవారం హుండీ ఆదాయం: రూ.4.92 కోట్లు

బుధవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 77,874

తలనీలాలు సమర్పించినవారు: 35,302


ఈ వార్తలు కూడా చదవండి:

క్వాంటం వ్యాలీలో మరో కీలక ప్రాజెక్టు

‘వందనం’తో తల్లికి ఆనందం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 24 , 2026 | 06:31 AM