Share News

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

ABN , Publish Date - Jul 10 , 2026 | 06:35 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు
Tirumala Tirupati

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. గురువారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలో 9షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోయి క్యూలైన్‌ బాటగంగమ్మ ఆలయ సర్కిల్‌ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచిఉన్నారు.


ttd1.2.jpgమంగళవారం హుండీ ఆదాయం: రూ.5.15 కోట్లు

బుధవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 82,172

తలనీలాలు సమర్పించినవారు: 36,978


ఈ వార్తలు కూడా చదవండి:

అక్రమాలకు పాల్పడే మిల్లర్లపై కఠిన చర్యలు

‘రోడ్ల’ నాణ్యతలో ఏపీ బెస్ట్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 10 , 2026 | 06:35 AM