సైబర్ సెక్యూరిటీ బ్యూరో చీఫ్ శిఖా గోయల్పై అభ్యంతరకర పోస్ట్
ABN , Publish Date - Aug 03 , 2026 | 09:55 AM
సైబర్ సెక్యూరిటీ బ్యూరో చీఫ్ శిఖా గోయల్పై ఎక్స్లో గుర్తుతెలియని వ్యక్తి అభ్యంతరకర పోస్ట్ పెట్టారు. ఐపీఎస్ అధికారిణి శిఖా గోయల్ను సోషల్ మీడియా వేదికగా తీవ్ర పదజాలంతో దూషించాడు.
హైదరాబాద్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): సైబర్ సెక్యూరిటీ బ్యూరో చీఫ్ శిఖా గోయల్పై (Shikha Goel) ఎక్స్లో గుర్తుతెలియని వ్యక్తి అభ్యంతరకర పోస్ట్ పెట్టారు. ఐపీఎస్ అధికారిణి శిఖా గోయల్ను సోషల్ మీడియా వేదికగా తీవ్ర పదజాలంతో దూషించాడు. ఈ అభ్యంతరకర పోస్టును సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు తీవ్రంగా పరిగణించారు. సదరు నెటిజన్పై ఐటీ చట్టం, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సోషల్ మీడియాలో అసభ్యకర, అభ్యంతరకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
వార్తలు కూడా చదవండి...
ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ప్రజా ఉద్యమంగా నిర్వహిద్దాం: మంత్రి సీతక్క
ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని పూర్తి చేయడమే నా లక్ష్యం: మంత్రి కోమటిరెడ్డి
ఇంజినీర్లను క్రిమినల్ వేస్ట్ అనడమే కాంగ్రెస్ విధానమా?.. కేటీఆర్ ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News