Home » Social Media
మనిషి మనుగడకు కమ్యూనికేషన్ (సమాచార మార్పిడి) కీలకం. ఇందుకు సోషల్ మీడియా ఓ మాద్యమంగా మారింది.
తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు, ఆయన సతీమణి ఐఏఎస్ ఆఫీసర్ శైలజా రామయ్యర్ దంపతులపై ఏఐ మార్ఫింగ్ వీడియోలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి.
మహిళలను లక్ష్యంగా చేసుకుని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్న నిందితుడు నాగతేజ అలియాస్ నానిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు.
నిరంతరం అధికారిక సమీక్షలు, రాజకీయ ఒత్తిళ్లతో బిజీగా ఉండే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. తన ఎక్స్ ఖాతాలో ఓ ఫన్నీ వీడియో షేర్ చేశారు. ఈ వీడియోను చూసి ముఖంపై చిరు నవ్వు రాకుండా ఉండటం ఎవరికైనా అసాధ్యం అంటూ ఆయన క్యాప్షన్ పెట్టారు.
పిల్లలకు సోషల్ మీడియాను అనుమతించే విషయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా వినియోగానికి కనీస వయసును 15 సంవత్సరాలుగా నిర్ణయిస్తూ కొత్త నిబంధనను అమల్లోకి తీసుకువచ్చింది.
ఎక్కువ మంది సబ్స్ర్కైబర్లు ఉన్న క్రియేటర్గా మిస్టర్ బీస్ట్పై యూట్యూబ్లో ఓ రికార్డ్ ఉంది. ఆ రికార్డును ఇప్పటి వరకు ఎవ్వరూ బ్రేక్ చేయలేకపోయారు. మిస్టర్ బీస్ట్ తన రికార్డులను తానే బ్రేక్ చేస్తున్నాడు. తాజాగా మరో కొత్త రికార్డును సృష్టించాడు.
అవగాహన లేకుండా చేసిన ఓ చిన్న తప్పు ఓ యువకుడి జీవితాన్ని తలకిందులు చేసింది. 25 ఏళ్ల వయసులో బిజినెస్ మ్యాన్గా గుర్తింపు తెచ్చుకోవాలన్న అతడి కల చెదిరిపోయింది. సాఫీగా సాగుతున్న బిజినెస్ అట్టర్ ప్లాప్ కావటమే కాకుండా కోటి రూపాయల అప్పులు మిగిలాయి.
సైబర్ నేరాల నియంత్రణ, డిజిటల్ భద్రత కోసం పనిచేసే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TSCB) సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్ హ్యాక్ అయింది. ఒకప్పుడు దేశంలోనే అత్యుత్తమ సైబర్ సెక్యూరిటీ సంస్థగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో గుర్తింపు పొందింది.
కొంతమంది రాజకీయ పార్టీలకు చెందిన నాయకుల అనుచరులు, మరికొంత మంది మతాలు, కులాల మధ్య రెచ్చగొట్టే వ్యాఖ్యలు, పోస్టులు సోషల్ మీడియాలో పెడుతున్నారు.
మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగు ప్రజల ఆరాధ్య నాయకుడు, సినీ దిగ్గజం నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా ఆయన కుమారుడు, ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఘన నివాళులు అర్పించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమంలో ఓ పోస్టు పెట్టారు.