Home » Social Media
చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం, సాధించాలనే దృఢ సంకల్పం, గుండెల నిండా ధైర్యం ఉంటే చాలు.. సుదూర కొండలు సైతం పాదాక్రాంతం అవుతాయి. కొందరికి అన్నీ బాగున్నా ఇంకా ఏదో కావాలనుకుంటూ నిరంతరం నిరాశతో బతుకుతుంటారు.
టెక్నాలజీ పెరిగిపోతోంది. అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. అధిక శ్రమ పడి, చెమటోడ్చి వండి వార్చాల్సిన అవసరం కాస్తా తగ్గింది. ఆకలిగా అనిపించినా, వంట చేసే సమయం లేకపోయినా ఒక్క క్లిక్ తో నచ్చిన ఫుడ్ ను ఆర్డర్ పెట్టేస్తున్నారు నేటి అతివలు.
అయోధ్య రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చిన అయోధ్య ( Ayodhya ) ధామ్ రైల్వే స్టేషన్ లో పారిశుద్ధ్యం పడకేసింది. నిర్వహణ లోపంతో పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ఈ రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దిల్లీ మెట్రో.. ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం అందించే విషయాన్ని పక్కన పెడితే.. మెరుగైన ఎంటర్టైన్మెంట్ అందిస్తోందని మాత్రం నిర్మొహమాటంగా చెప్పవచ్చు. ప్రేమికుల ముచ్చట్లు, ముద్దూ మురిపాలు, వింత వింత పనులతో ఇప్పటికే దిల్లీ మెట్రో ఖ్యాతి మసకబారిపోయింది.
Barrelakka Marriage: బర్రెలక్క.. అలియాస్ ప్రిన్సెస్, అలియాస్ శిరీష(Shirisha).. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమె తీసుకున్న ఒక్క నిర్ణయం ఆమెను తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ దేశ వ్యాప్తంగా ఫేమస్ అయ్యేలా చేసింది. ఆ ఎన్నికల్లో(Telangana Assembly Elections) కంటెస్ట్ చేసి.. దేశ వ్యాప్తంగా యువత దృష్టిని తనవైపునకు తిప్పుకుంది. త్వరలోనే జరుగబోయే ఎంపీ ఎన్నికల్లోనూ(Loksabha Elections) పోటీ చేస్తానని..
AP Elections 2024: రానున్న ఎన్నికల్లో ఓడిపోబోతున్నామనే భయంతో వైసీపీ(YSRCP) మూకలు రెచ్చిపోతున్నాయి. సోషల్ మీడియా(Social Media) వేదికగా తమ పైశాచిక ఆనందాన్ని ప్రదర్శిస్తున్నాయి. బీజేపీ(BJP), టీడీపీ(TDP) లక్ష్యంగా దుష్ప్రచారం ప్రారంభించారు. సోషల్ మీడియా వేదికగా ఈ రెండు పార్టీలకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు.
ఈ భూమిపై జీవించే హక్కు మానవులకు ఎంత ఉందో మిగతా జీవులన్నింటికీ అంతే ఉంది. కానీ మానవులు మాత్రం స్వార్థంతో విచక్షణ మర్చిపోయి ప్రకృతిని ధ్వంసం చేస్తున్నాడు. విచ్చలవిడిగా జంతువులను వేటాడేస్తున్నాడు.
తనపర భేదం లేదు. అక్రమాలను అడ్డుకునే ఎవరినైనా టార్గెట్ చేయడమే. మహిళలను సామాజిక మాధ్యమాల్లో నీచమైన తిట్లతో ట్రోల్(Social Media Trolls) చేయడమే. అధికార వైసీపీ(YCP) అనుసరిస్తున్న నీచమైన సంస్కృతి ఇదీ. అధికార పార్టీకి చెందిన ఒక సర్పంచి భార్యకూ ఈ దుస్థితి తప్పలేదు. మండల స్థాయి నేత అనుచరుడి ఆక్రమణలను ప్రశ్నించడం, అదే విషయంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramachandra Reddy) వాహనాన్ని అడ్డుకుని నిరసన తెలపడమే ఆమె చేసిన నేరం.
విపరీతంగా పెరిగిపోతున్న జనాభా కారణంగా భూమిపై కాస్త స్థలం దొరకడం గగనమైపోతోంది. రోజు రోజుకు వెలుస్తున్న పట్టణాలు, నగరాలు భవిష్యత్ అవసరాలను తీర్చలేకపోతున్నాయి.
Telangana Elections 2024: తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ (BJP) అగ్రనాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మంగళవారం నాడు సికింద్రాబాద్లోని ఇంపీరియల్ గార్డెన్స్లో జరుగుతున్న సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో కేంద్రమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా షా మాట్లాడుతూ.. తెలంగా బీజేపీ సైబర్ యోధులకు ధన్యవాదాలు తెలిపారు..