Home » Social Media
ఇటివల వచ్చిన AI పుణ్యామా అని అనేక కంపెనీల్లో ఉద్యోగులను(jobs) తొలగించారు. ఈ క్రమంలో సాఫ్ట్ వేర్ సంస్థల పని సంస్కృతిలో కూడా చాలా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఏఐని పలు రకాల పనులకు ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే 10 ఏళ్లలో పలు రకాల ఉద్యోగాలు కనుమరుగయ్యే అవకాశం ఉందని లింక్డ్ఇన్(LinkedIn) సహ వ్యవస్థాపకులు రీడ్ హాఫ్మన్(reid Hoffman) అంచనా వేశారు.
ముచ్చటగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టడంలో.. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు టీడీపీ, జేడీ(యూ) కీలకంగా వ్యవహరించాయి.
టాలీవుడ్ సినీ నటి, యూట్యూబర్ శ్రీరెడ్డిపై (Sri Reddy) పోలీసు కేసు నమోదయ్యింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనితలపై శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు...
10 కోట్లు! ప్రధాని మోదీని ‘ఎక్స్’లో ఫాలో అవుతున్నవారి సంఖ్య ఇది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా(13 కోట్లు) తర్వాత ఈ మైలురాయిని చేరుకున్న మరో నేతగా, ప్రభావవంతమైన వ్యక్తిగా మోదీ నిలిచారు.
నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ప్రధాని మోదీ మరో చరిత్ర సృష్టించారు. ఆయన ఎక్స్ ఖాతాను(@narendramodi) అనుసరిస్తున్న వారి సంఖ్య తాజాగా 100 మిలియన్లకు చేరింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన నేతల్లో మోదీ అగ్ర స్థానంలో నిలవగా.. ఎక్స్ ద్వారా ఆయన మరో రికార్డు నెలకొల్పారు.
సోషల్ మీడియా(Social media) పిచ్చి ఓ వ్యక్తిపై క్రిమినల్ కేసు నమోదు చేసేలా చేసింది. నిబంధనల ప్రకారం ట్యాక్స్ కట్టకుండా పది మద్యం సీసాలను గోవా నుంచి తీసుకువచ్చి అక్రమంగా నిల్వ ఉంచిన వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
వివాదాస్పద ట్రెయినీ కలెక్టర్ పూజా ఖేద్కర్ తల్లి మనోరమ ఖేద్కర్పై కేసు నమోదైంది. మనోరమ ఖేద్కర్ ఓ రైతును తుపాకీ చూపిస్తూ బెదిరించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తాజాగా వైరల్గా మారింది.
సోషల్ మీడియాలో చిన్న పిల్లలపై అసభ్యకరమైన రీతిలో ట్రోల్స్ జరుగుతున్న నేపథ్యంలో హీరో సాయి దుర్గాతేజ్ స్పందించారు. ‘పేరెంట్స్ అందరికీ నా విన్నపం ఇదే. పేరెంట్స్ అందరూ తమ పిల్లల ఫొటోలు సోషల్ మీడియా హ్యాండిల్స్లో పోస్ట్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. బయట సోషల్ మీడియా ముసుగులో చాలా క్రూరమైన మృగాలు ఉన్నాయి.
వాట్సాప్ సంభాషణలను ఎవిడెన్స్ యాక్ట్-1872 ప్రకారం సాక్ష్యాలుగా పరిగణించలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.
బిహార్లోని వైశాలీ జిల్లాలో కుర్రకారు.. బైక్పై రాజమౌళి సినిమాలో ఈగలాగా దూసుకుపోతున్నారు. అందుకు సంబంధించిన ఓ వీడియో.. సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది. గేమ్స్ ఆఫ్ ఢిల్లీ.. ఈ వీడియోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.