• Home » Social Media

Social Media

నేరాల స్వరూపం ఎప్పటికప్పుడు మారుతోంది: డీజీపీ ఆనంద్

నేరాల స్వరూపం ఎప్పటికప్పుడు మారుతోంది: డీజీపీ ఆనంద్

నేరాల స్వరూపం ఎప్పటికప్పుడు మారుతోందని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ వ్యాఖ్యానించారు. సైబర్ నేరాల బారినపడుతున్న వారిలో రిటైర్డ్ ఉద్యోగులే ఎక్కువగా ఉంటున్నారని పేర్కొన్నారు.

నేను కూడా సైబర్ క్రైమ్ బాధితుడినే: నాగార్జున

నేను కూడా సైబర్ క్రైమ్ బాధితుడినే: నాగార్జున

తాను కూడా సైబర్ క్రైమ్ బాధితుడినే అని ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున వ్యాఖ్యానించారు. నాలుగేళ్ల క్రితం సైబర్ మోసానికి గురయ్యానని ప్రస్తావించారు.

సీనియర్ సిటిజన్లే టార్గెట్‌గా సైబర్ కేటుగాళ్లు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు: సీపీ సజ్జనార్

సీనియర్ సిటిజన్లే టార్గెట్‌గా సైబర్ కేటుగాళ్లు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు: సీపీ సజ్జనార్

వృద్ధులే టార్గెట్‌గా సైబర్ నేరగాళ్లు భారీ మోసాలకు పాల్పడుతున్నారని.. అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సజ్జనార్ సూచించారు.19 నెలల్లో సీనియర్ సిటిజన్ల నుంచి రూ.102.02 కోట్లను కేటుగాళ్లు కాజేశారని పేర్కొన్నారు.

అమ్మాయిలూ.. రెంటల్ బాయ్‌ఫ్రెండ్స్‌తో జాగ్రత్త: సీపీ సజ్జనార్

అమ్మాయిలూ.. రెంటల్ బాయ్‌ఫ్రెండ్స్‌తో జాగ్రత్త: సీపీ సజ్జనార్

అమ్మాయిలూ.. రెంటల్ బాయ్‌ఫ్రెండ్ ఆఫర్ల వలలో పడకండి.. జాగ్రత్త అని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రెంట్ బాయ్‌ఫ్రెండ్ ఆఫర్ల వెనుక సైబర్ మోసం ఉందని వ్యాఖ్యానించారు.

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పేరుతో కాల్.. రూ.1.43కోట్లు కాజేసిన కేటుగాళ్లు

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పేరుతో కాల్.. రూ.1.43కోట్లు కాజేసిన కేటుగాళ్లు

మచిలీపట్నంలో సైబర్ కేటుగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. ఢిల్లీ పోలీసులమంటూ వృద్ధురాలికి వాట్సాప్ కాల్ చేశారు. వృద్ధురాలి అకౌంట్ నుంచి రూ.1.43కోట్లు మాయం చేశారు.

ప్రధాని మోదీకి క్షమాపణ చెప్పిన మెటా సీఈఓ జుకర్‌బర్గ్‌

ప్రధాని మోదీకి క్షమాపణ చెప్పిన మెటా సీఈఓ జుకర్‌బర్గ్‌

ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన వీడియో తొలగింపుపై మెటా దిగొచ్చింది. ఈ మేరకు మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్.. ప్రధాని మోదీకి క్షమాపణలు చెప్పారు.

ఇథనాల్‌ పెట్రోల్‌పై దుష్ప్రచారం.. బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు

ఇథనాల్‌ పెట్రోల్‌పై దుష్ప్రచారం.. బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు

ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌పై జరుగుతున్న దుష్ప్రచారంపై బాంబే హైకోర్టు సీరియస్ అయింది. సదరు కంటెంట్‌ను వెంటనే తొలగించాలని ఆదేశించింది.

తండ్రి ఫోన్ తీసుకుని ఆన్‌లైన్ గేమ్ ఆడిన బాలుడు.. రూ. 42 వేలు హాంఫట్..

తండ్రి ఫోన్ తీసుకుని ఆన్‌లైన్ గేమ్ ఆడిన బాలుడు.. రూ. 42 వేలు హాంఫట్..

ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసగా మారిన ఓ బాలుడు చదువుకుంటానని చెప్పి తండ్రి ఫోన్ తీసుకున్నాడు. ఫోన్‌లో ఆన్‌లైన్ గేమ్ ఆడి 42 వేల రూపాయలు పోగొట్టేశాడు.

క్లాస్‌రూములో గురకపెట్టి నిద్రపోయిన టీచర్.. వైరల్‌గా మారిన వీడియో..

క్లాస్‌రూములో గురకపెట్టి నిద్రపోయిన టీచర్.. వైరల్‌గా మారిన వీడియో..

విద్యార్థులకు చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు క్లాస్‌‌రూములో గురకపెట్టి నిద్రపోయాడు. ఓ వైపు ఉపాధ్యాయుడు నిద్రపోతుంటే.. మరో వైపు విద్యార్థులు ఫోన్‌లో వీడియోలు చూస్తూ రచ్చరచ్చ చేశారు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది.

సైబర్ సెక్యూరిటీ బ్యూరో చీఫ్ శిఖా గోయల్‌పై అభ్యంతరకర పోస్ట్

సైబర్ సెక్యూరిటీ బ్యూరో చీఫ్ శిఖా గోయల్‌పై అభ్యంతరకర పోస్ట్

సైబర్ సెక్యూరిటీ బ్యూరో చీఫ్ శిఖా గోయల్‌పై ఎక్స్‌లో గుర్తుతెలియని వ్యక్తి అభ్యంతరకర పోస్ట్ పెట్టారు. ఐపీఎస్ అధికారిణి శిఖా గోయల్‌ను సోషల్ మీడియా వేదికగా తీవ్ర పదజాలంతో దూషించాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి