• Home » Hyderabad City Police

Hyderabad City Police

హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. కాలేజీ బస్సు ఢీకొని మహిళ మృతి

హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. కాలేజీ బస్సు ఢీకొని మహిళ మృతి

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి జాతీయ రహదారిపై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న మహిళను ఓ కాలేజీ బస్సు ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది.

హైటెక్ డ్రోన్ పోలీసింగ్.. గంజాయి సేవిస్తున్న వారిపై ప్రత్యేక నిఘా

హైటెక్ డ్రోన్ పోలీసింగ్.. గంజాయి సేవిస్తున్న వారిపై ప్రత్యేక నిఘా

మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో పోలీసులు హైటెక్ డ్రోన్ పోలీసింగ్‌ను మరింత విస్తృతంగా అమలు చేస్తున్నారు. ముఖ్యంగా సరూర్‌నగర్ చెరువు పరిసర ప్రాంతాల్లో డ్రోన్ల సహాయంతో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు.

అశ్లీల వీడియోలతో మహిళలను బెదిరించి డబ్బుల వసూళ్లు.. నిందితుడి అరెస్ట్

అశ్లీల వీడియోలతో మహిళలను బెదిరించి డబ్బుల వసూళ్లు.. నిందితుడి అరెస్ట్

మహిళలను లక్ష్యంగా చేసుకుని బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్న నిందితుడు నాగతేజ అలియాస్ నానిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్రేమ పేరుతో వేధింపులు.. హోం గార్డుపై కేసు

ప్రేమ పేరుతో వేధింపులు.. హోం గార్డుపై కేసు

ఓ వివాహితను ప్రేమ పేరుతో వేధించిన చిక్కడపల్లి ట్రాఫిక్ పోలీసుస్టేషన్‌కు చెందిన హోం గార్డుపై చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేశారు.

హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన డీసీఎం

హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన డీసీఎం

భాగ్యనగరంలోని పేట్ బషీరాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలో జీడిమెట్ల విలేజ్ వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కొంపల్లి నుంచి సుచిత్ర వైపు వెళ్తున్న డీసీఎం వాహనం అతివేగంగా ప్రయాణిస్తూ డివైడర్‌ను ఢీకొట్టింది.

శంషాబాద్ సమీపంలో చిరుత సంచారం వార్తలు నిరాధారం: అధికారులు

శంషాబాద్ సమీపంలో చిరుత సంచారం వార్తలు నిరాధారం: అధికారులు

హైదరాబాద్‌లోని శంషాబాద్ ప్రాంతంలో చిరుత సంచరిస్తోందనే ప్రచారంపై విమానాశ్రయ అధికారులు స్పందించారు. ఆ పరిసర ప్రాంతాల్లో చిరుత ఉనికిని సూచించే ఎలాంటి ఆనవాళ్లూ లేవని నిర్ధారించారు.

హైదరాబాద్‌లో ఏటీఎం క్యాష్ దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు

హైదరాబాద్‌లో ఏటీఎం క్యాష్ దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు

హైదరాబాద్‌ ఐఎస్ సదన్ పోలీసుస్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన ఏటీఎం నగదు దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు.

మేడ్చల్ జిల్లాలో విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

మేడ్చల్ జిల్లాలో విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్‌ పేట్ బషీరాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కండ్లకోయ ప్రాంతంలో చెట్టుకొమ్మలు కత్తిరిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు.

హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం.. ప్లాస్టిక్ పరిశ్రమలో ఎగిసిపడుతున్న మంటలు

హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం.. ప్లాస్టిక్ పరిశ్రమలో ఎగిసిపడుతున్న మంటలు

హైదరాబాద్ పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. జల్‌పల్లి బాలాజీనగర్‌లో ఉన్న ఒక ప్లాస్టిక్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి.

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మంత్రి తుమ్మల స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన సిట్

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మంత్రి తుమ్మల స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన సిట్

తెలంగాణలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ వేగవంతం చేసింది. ఈ దర్యాప్తులో భాగంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్టేట్‌మెంట్‌ను శనివారం అధికారులు రికార్డ్ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి