Share News

శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటలు

ABN , Publish Date - Sep 04 , 2026 | 06:23 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది.

శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటలు

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. గురువారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని 9 షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోగా క్యూలైన్‌ ఆక్టోపస్‌ భవనం సర్కిల్‌ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.


ttd1.jpgమంగళవారం హుండీ ఆదాయం: రూ.4,45 కోట్లు

బుధవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 79,215

తలనీలాలు సమర్పించినవారు: 36,740


ఈ వార్తలు కూడా చదవండి:

75 ఏళ్ల వయసులోనూ మోదీ, చంద్రబాబు కష్టపడుతున్నారు

సహ విద్యార్థితో చనువుగా ఉందని..!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 04 , 2026 | 06:23 AM