శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు
ABN , Publish Date - Sep 12 , 2026 | 06:54 AM
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని 9 షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోగా క్యూలైన్ శిలాతోరణం సర్కిల్ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచివున్నారు.
బుధవారం హుండీ ఆదాయం: రూ.6.94 కోట్లు
గురువారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 69,771
తలనీలాలు సమర్పించినవారు: 25,888
ఈ వార్తలు కూడా చదవండి:
సూపర్ సిక్స్’తో ఆర్థిక భద్రత
Read Latest AP News And Telangana News And International News And Telugu News