Share News

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

ABN , Publish Date - Aug 14 , 2026 | 07:00 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12గంటల సమయం పడుతోంది.

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు
Tirumala Tirupati

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12గంటల సమయం పడుతోంది. గురువారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలో తొమ్మిది షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయి క్యూలైన్‌ శిలాతోరణం సర్కిల్‌ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.


cc.jpg

మంగళవారం హుండీ ఆదాయం: రూ.4.68 కోట్లు

బుధవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 82,800

తలనీలాలు సమర్పించినవారు: 27,525


ఈ వార్తలు కూడా చదవండి:

గ్రూప్‌-1లో వైసీపీ అడ్డంగా బుక్కయింది

శ్రీశైలానికి స్వల్పంగా పెరిగి..తగ్గిన ప్రవాహం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 14 , 2026 | 07:04 AM