Share News

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

ABN , Publish Date - Jul 11 , 2026 | 06:47 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం
Tirumala Tirupati

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. శుక్రవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలో తొమ్మిది షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోయి క్యూలైన్‌ శిలాతోరణం ఆలయ సర్కిల్‌ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో 6కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచిఉన్నారు.


ctr1.2.jpgబుధవారం హుండీ ఆదాయం: రూ.4.23 కోట్లు

గురువారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 70,141

తలనీలాలు సమర్పించినవారు: 33,821


ఈ వార్తలు కూడా చదవండి:

ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తం

పనులు ఎంత వరకు వచ్చాయ్‌..?

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 11 , 2026 | 06:47 AM