శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు
ABN , Publish Date - Jul 21 , 2026 | 06:29 AM
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.
తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. సోమవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని ఒక షెడ్లో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని 5 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచివున్నారు.
శనివారం హుండీ ఆదాయం: రూ.4.05 కోట్లు
ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 90,956
తలనీలాలు సమర్పించినవారు: 33,046
ఈ వార్తలు కూడా చదవండి:
ప్రభుత్వ అధీనంలోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు
తప్పిపోయి.. జొన్నచేనులో నిద్రపోయి..!
Read Latest AP News And Telangana News And International News And Telugu News