ప్రత్యేక రైళ్ల కొనసాగింపు
ABN , Publish Date - Apr 14 , 2026 | 06:59 AM
వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను మరికొన్ని రోజులు కొనసాగిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది.
తిరుపతి: వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను మరికొన్ని రోజులు కొనసాగిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. తిరుపతి, తిరుచానూరు రైల్వేస్టేషన్ల నుంచి వివిధ నగరాలకు రైళ్లు నడపనున్నారు.

ప్రత్యేక రైళ్ల వివరాలు...
17న ట్రైన్ నెంబర్ 07605 తిరుపతి - అనకాపల్లి, 18న నాందేడ్ - తిరుచానూరు(07015), 19 తిరుచానూరు - నాందేడ్(07016), 19న చర్లపల్లి-తిరుచానూరు(07017), 19న అనకాపల్లి - తిరుపతి(07606), 20న తిరుచానూరు-చర్లపల్లి(07018), 20న జైపూర్-తిరుచానూరు (07609), 21న తిరుచానూరు-జైపూర్(07610), 21న తిరుపతి-చర్లపల్లి (07000), 22న చర్లపల్లి-తిరుపతి(07001), 23న తిరుపతి - చర్లపల్లి(07002), 24న చర్లపల్లి-తిరుపతి(07031), 22న చర్లపల్లి-తిరుచానూరు(07751), 23న తిరుచానూరు-చర్లపల్లి(07752), 23న కాచిగూడ-తిరుచానూరు (07787), 24న తిరుచానూరు-కాచిగూడ(07788)
ఈ వార్తలు కూడా చదవండి:
రాజధాని అమరావతి జోలికొస్తే ఖబడ్దార్
గన్ పేరుందని మావిగన్ అంటావా!: రామకృష్ణ
Read Latest Telangana News and National News