• Home » South Central Railway

South Central Railway

నేడు కాచిగూడ-విశాఖపట్నం మధ్య వన్‌వే స్పెషల్‌ రైలు

నేడు కాచిగూడ-విశాఖపట్నం మధ్య వన్‌వే స్పెషల్‌ రైలు

వేసవి సీజన్‌లో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని కాచిగూడ-విశాఖపట్నం మధ్య వనవే స్పెషల్‌ రైలు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

చర్లపల్లి-తిరుచానూరు మధ్య రెండు ప్రత్యేక రైళ్లు

చర్లపల్లి-తిరుచానూరు మధ్య రెండు ప్రత్యేక రైళ్లు

చర్లపల్లి-తిరుచానూరు (తిరుపతి)మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

ప్రత్యేక రైళ్ల కొనసాగింపు

ప్రత్యేక రైళ్ల కొనసాగింపు

వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను మరికొన్ని రోజులు కొనసాగిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది.

విజయవాడ - దువ్వాడ మధ్య 20 రైళ్ల రద్దు

విజయవాడ - దువ్వాడ మధ్య 20 రైళ్ల రద్దు

విజయవాడ-దువ్వాడ సెక్షన్‌లోని రాయనపాడు రైల్వేయార్డ్‌ రీమోడలింగ్‌ పనుల కారణంగా ఈ నెల 28వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు 20రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది.

ఒకటినుంచి అందుబాటులోకి ‘రైల్‌వన్‌’ యాప్‌

ఒకటినుంచి అందుబాటులోకి ‘రైల్‌వన్‌’ యాప్‌

ప్రయాణికులకు మరింత సులభమైన, సమగ్రమైన డిజిటల్‌ సేవలు అందించడంలో భాగంగా రైల్వేశాఖ ‘రైల్‌వన్‌’ అనే యాప్‌ను మార్చి 1నుంచి అందుబాటులోకి తెస్తోంది.

రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌కు బొల్లారంలో స్టాపేజీ

రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌కు బొల్లారంలో స్టాపేజీ

నిజామాబాద్‌- తిరుపతి మార్గంలో నడుస్తున్న రాయసీమ ఎక్స్‌ప్రెస్‌ (12793 నంబర్‌) రైలుకు బొల్లారం రైల్వే స్టేషన్‌లో హాల్టింగ్‌ సదుపాయం కల్పించారు.

23న కాజీపేట మీదుగా హోలీ స్పెషల్‌ రైలు

23న కాజీపేట మీదుగా హోలీ స్పెషల్‌ రైలు

ఈ నెల 23న కాజీపేట మీదుగా (07005/06) చర్లపల్లి - రక్సోల్‌ల మధ్య హోలీ స్పెషల్‌ అప్‌ అండ్‌ డౌన్‌ రైలును నడిపించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

కాచిగూడ- తిరుపతి మధ్య ప్రత్యేక రైలు

కాచిగూడ- తిరుపతి మధ్య ప్రత్యేక రైలు

ప్రయాణికుల సౌకర్యార్థం కాచిగూడ-తిరుపతి మధ్య ఈ నెల 12వ తేదీన ప్రత్యేక రైలు నడుపనున్నట్టు దక్షిణమధ్యరైల్వే అధికారులు తెలిపారు.

సికింద్రాబాద్‌-విశాఖపట్నం మార్గంలో.. 4 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు అదనపు ఏసీ బోగీలు

సికింద్రాబాద్‌-విశాఖపట్నం మార్గంలో.. 4 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు అదనపు ఏసీ బోగీలు

సికింద్రాబాద్‌-విశాఖపట్నం మార్గంలో నడిచే 4 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు అదనపు ఏసీ బోగీలు ఏర్పాటు చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈమేరకు ఈనెల 24వతేదీనుంచి నుంచి ఈ అదనపు ఏసీబోగీల ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.

నెల్లూరు, అనకాపల్లి మీదుగా కొత్త రైళ్లు

నెల్లూరు, అనకాపల్లి మీదుగా కొత్త రైళ్లు

ఎస్‌ఎంటీవీ బెంగళూరు- బాలూర్‌ఘాట్‌ (పశ్చిమబెంగాల్‌) మధ్య నేటి నుంచి రెండు కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ప్రారంభిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైళ్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఆయా స్టేషన్ల మీదుగా వెళ్లనున్నాయి. వివరాలిలా ఉన్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి