• Home » South Central Railway

South Central Railway

Sankranthi special trains: సంక్రాంతికి మరిన్ని ప్రత్యేక రైళ్లు.. కాకినాడ నుంచి సికింద్రాబాద్‌ మీదుగా..

Sankranthi special trains: సంక్రాంతికి మరిన్ని ప్రత్యేక రైళ్లు.. కాకినాడ నుంచి సికింద్రాబాద్‌ మీదుగా..

సంక్రాంతి పండుగను పురష్కరించుకుని ప్రయాణికుల రద్దీని దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. నాండేడ్‌-కాకినాడ మార్గంలో, అలాగే కాకినాడ నుంచి సికింద్రాబాద్‌ మీదుగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.

Vande Bharath Express: నరసాపురం వాసులకు గుడ్ న్యూస్.. ‘వందే భారత్‌’ రైలు పొడిగింపు

Vande Bharath Express: నరసాపురం వాసులకు గుడ్ న్యూస్.. ‘వందే భారత్‌’ రైలు పొడిగింపు

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వాసులకో శుభవార్త. చెన్నై సెంట్రల్‌-విజయవాడ మధ్య నడుస్తున్న వందే భారత్ రైలు నరసాపురం వరకు పొడిగిస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. అయితే... ఈ పొడిగింపు తాత్కాలికమే. జనవరి 11వ తేది వరకు ఉంటుందని రైల్వేశాఖ తెలిపింది.

Special Trains: 11న హైదరాబాద్‌-తిరుపతి ప్రత్యేక రైలు

Special Trains: 11న హైదరాబాద్‌-తిరుపతి ప్రత్యేక రైలు

ప్రయాణికుల రద్దీ నేపధ్యంలో.. హైదరాబాద్‌-తిరుపతి ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. 11వ తేదీన ఈ రైలును నడుపుతున్నట్లు తెలిపింది. అలాగే.. చర్లపల్లి-మంగళూరు జంక్షన్‌, మంగళూరు సెంట్రల్‌-చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు తెలిపింది.

Special trains: తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు

Special trains: తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు

చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచి తిరుపతి, నర్సాపూర్‌కు ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది. ఈ నెల 6వ తేదీ రాత్రి 9.35 గంటలకు, అలాగే 26వ తేదీ రాత్రి 10.40 గంటలకు ఈ ప్రత్యేక రైళ్లు బయలుదేరతాయని రైల్వేశాఖ తెలిపింది.

South Central Railway: వేర్వేరు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు

South Central Railway: వేర్వేరు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు

పండగల సందర్భంగా ప్రయాణికుల డిమాండ్‌ మేరకు వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడుపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. అక్టోబరు 25న చర్లపల్లి- బరౌని (07093), 27న బరౌని- చర్లపల్లి (07094) ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు.

Diwali Special Trains: దీపావళి, చాట్‌ పండుగలకు చర్లపల్లి-అనకాపలి ప్రత్యేక రైళ్లు

Diwali Special Trains: దీపావళి, చాట్‌ పండుగలకు చర్లపల్లి-అనకాపలి ప్రత్యేక రైళ్లు

దీపావళి, చాట్‌ పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీని అధిగమించేందుకు ఈనెల17, 18 తేదీల్లో వేర్వేరు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలియజేశారు.

 Rail Passengers Alert: పండగ వేళ ప్రయాణికులకు అలర్ట్.. రైళ్లోలో వాటిని తీసుకెళ్తే రూ.1000 జరిమానా!

Rail Passengers Alert: పండగ వేళ ప్రయాణికులకు అలర్ట్.. రైళ్లోలో వాటిని తీసుకెళ్తే రూ.1000 జరిమానా!

పండగలు వేళల్లో అయితే నెల ముందు నుంచి రిజర్వేషన్లు ఫుల్ అవుతాయి. ఈ క్రమంలోనే రైల్వే అధికారులు ప్రయాణిలకు కీలక సూచనలు చేస్తుంటారు. తాజాగా ఓ సౌత్ ఇండియ సెంట్రల్ రైల్వే..ప్రయాణికులకు కీలక సూచనలు జారీ చేసింది.

Vande Bharat Express: యశ్వంత్‌పూర్‌ వందేభారత్‌కు బుధవారమే మెయింటెనెన్స్‌ హాలీడే

Vande Bharat Express: యశ్వంత్‌పూర్‌ వందేభారత్‌కు బుధవారమే మెయింటెనెన్స్‌ హాలీడే

కాచిగూడ-యశ్వంత్‌పూర్‌ వందేభారత్‌ (20703/04) ఎక్స్‌ప్రెస్‏కు మెయింటెనెన్స్‌ హాలీడే (ప్రస్తుతం అమల్లో ఉన్న) బుధవారమే ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది.

South Central Railway: దక్షిణమధ్య రైల్వేకు రూ. 10,143 కోట్ల ఆదాయం

South Central Railway: దక్షిణమధ్య రైల్వేకు రూ. 10,143 కోట్ల ఆదాయం

దక్షిణమధ్య రైల్వే ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు మధ్య కాలంలో రూ.10,143 కోట్ల స్థూల ఆదాయాన్ని సాధించింది. 71.14 మిలియన్‌ టన్నుల సరుకు రవాణాతో రూ.6,635 కోట్ల ఆదాయం లభించగా, ప్రయాణికుల విభాగం నుంచి రూ.2,991 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది.

Special trains: అక్టోబరు 5 నుంచి వేర్వేరు ప్రాంతాల నుంచి 52 ప్రత్యేక రైళ్లు

Special trains: అక్టోబరు 5 నుంచి వేర్వేరు ప్రాంతాల నుంచి 52 ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల డిమాండ్‌ మేరకు వేర్వేరు ప్రాంతాల నుంచి 52 ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేశామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. అక్టోబరు 5 నుంచి 27 వరకు తిరుపతి-అనకాపల్లె-తిరుపతి మధ్య 8 ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి