• Home » Special trains

Special trains

గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలు

గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలు

ప్రయాణికుల రద్దీ నియంత్రణకు యశ్వంతపూర్‌-కలబురగి-యశ్వంతపూర్‌ మధ్య సింగిల్‌ ట్రిప్‌ ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ప్రకటనలో తెలిపారు.

కాచిగూడ- తిరుపతి మధ్య ప్రత్యేక రైలు

కాచిగూడ- తిరుపతి మధ్య ప్రత్యేక రైలు

ప్రయాణికుల సౌకర్యార్థం కాచిగూడ-తిరుపతి మధ్య ఈ నెల 12వ తేదీన ప్రత్యేక రైలు నడుపనున్నట్టు దక్షిణమధ్యరైల్వే అధికారులు తెలిపారు.

మేడారం మహాజాతరకు ప్రత్యేక రైళ్లు

మేడారం మహాజాతరకు ప్రత్యేక రైళ్లు

మేడారం మహాజాతరకు వెళ్లే భక్తుల కోసం రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేసింది. ఈమేరకు దక్షిణమధ్య రైల్వే ఓ ప్రకటనను విడుదల చేసింది. సికింద్రాబాద్‌, మంచిర్యాల్‌, సిరిపూర్‌కాగజ్‌నగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, ఖమ్మం నుంచి వరంగల్‌, కాజీపేటల వరకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేశారు.

నెల్లూరు, అనకాపల్లి మీదుగా కొత్త రైళ్లు

నెల్లూరు, అనకాపల్లి మీదుగా కొత్త రైళ్లు

ఎస్‌ఎంటీవీ బెంగళూరు- బాలూర్‌ఘాట్‌ (పశ్చిమబెంగాల్‌) మధ్య నేటి నుంచి రెండు కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ప్రారంభిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైళ్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఆయా స్టేషన్ల మీదుగా వెళ్లనున్నాయి. వివరాలిలా ఉన్నాయి.

Sankranthi Special Trains: వివిధ మార్గాల్లో ‘సంక్రాంతి’ స్పెషల్‌ రైళ్లు

Sankranthi Special Trains: వివిధ మార్గాల్లో ‘సంక్రాంతి’ స్పెషల్‌ రైళ్లు

సంక్రాంతి పండుగను పురష్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఆయా పట్టణాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్‌-విజయవాడ, అనకాపల్లి-చర్లపల్లి, హైదరాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ రైళ్లను నడుపుతున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.

Special trains: హిందూపురం, అనంతపురం వాసులకు గుడ్ న్యూస్..

Special trains: హిందూపురం, అనంతపురం వాసులకు గుడ్ న్యూస్..

హిందూపూర్‌, ధర్మవరం, అనంతపూర్‌, గుంతకల్‌ వాసులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఎస్‌ఎంవీటీ బెంగళూరు-బీదర్‌ మధ్య నడుతున్న ప్రత్యేక రైలును పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది.

Sankranthi special trains: సంక్రాంతికి మరిన్ని ప్రత్యేక రైళ్లు.. కాకినాడ నుంచి సికింద్రాబాద్‌ మీదుగా..

Sankranthi special trains: సంక్రాంతికి మరిన్ని ప్రత్యేక రైళ్లు.. కాకినాడ నుంచి సికింద్రాబాద్‌ మీదుగా..

సంక్రాంతి పండుగను పురష్కరించుకుని ప్రయాణికుల రద్దీని దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. నాండేడ్‌-కాకినాడ మార్గంలో, అలాగే కాకినాడ నుంచి సికింద్రాబాద్‌ మీదుగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.

New Year: న్యూ ఇయర్‌ రోజున 2 ఎంఎంటీఎస్‌ స్పెషల్స్‌

New Year: న్యూ ఇయర్‌ రోజున 2 ఎంఎంటీఎస్‌ స్పెషల్స్‌

నూతన సంవత్సరాన్ని పురష్కరించుకుని 2 ఎంఎంటీఎస్‌ స్పెషల్స్‌ రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. లింగంపల్లి నుంచి ఫలక్‌నుమాకు, నాంపల్లి రైల్వేస్టేషన్‌కు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని రైల్వేశాఖ తెలిపింది.

Special Trains: గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలు

Special Trains: గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలు

ప్రయాణికుల రద్దీ నేపధ్యంలో.. అనంతపురం జిల్లాలని గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైళ్లను రైల్వేశాఖ ఏర్పాటు చేసింది. కాకినాడ టౌన్‌-మైసూరు మధ్య (వయా గుంతకల్లు) ఓ బైవీక్లీ ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు.

Underwater Train: 2 గంటల్లోనే ముంబయి టు దుబాయ్.. త్వరలోనే సాకారం.!

Underwater Train: 2 గంటల్లోనే ముంబయి టు దుబాయ్.. త్వరలోనే సాకారం.!

ముంబయి - దుబాయ్‌ మధ్య సుమారు 1,900 కిలోమీటర్లకు పైగా దూరం ఉంటుంది. ఈ మార్గాన్ని రెండు గంటల్లో చేరుకుంటే.. అంటే విమానం కంటే వేగంగా ప్రయాణించగలిగితే.. ఎలాగుంటుంది.. త్వరలోనే ఆ కల సాకారమవనుంది. అదెలాగంటారా.. ఈ కథనం చదవండి మరి...

తాజా వార్తలు

మరిన్ని చదవండి