• Home » Special trains

Special trains

గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలు

గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలు

ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి జల్నా-యల్హంక-జల్నా మధ్య (వయా గుంతకల్లు) నెల రోజులపాటు వీక్లీ ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

కాచిగూడ-మురదేశ్వర్‌ సూపర్‌ఫాస్ట్‌ ‘కుంట’వరకు పొడిగింపు

కాచిగూడ-మురదేశ్వర్‌ సూపర్‌ఫాస్ట్‌ ‘కుంట’వరకు పొడిగింపు

హైదరాబాద్ కాచిగూడ నుంచి కర్ణాటకలోని మురదేశ్వర్‌కు ప్రస్తుతం నడుస్తున్న వీక్లీ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‏ను కుంట వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

ఎలహంక-బిలాస్‏పూర్‌ మార్గంలో 10 ప్రత్యేక రైళ్లు

ఎలహంక-బిలాస్‏పూర్‌ మార్గంలో 10 ప్రత్యేక రైళ్లు

వేసవి రద్దీ నేపథ్యంలో ఎలహంక -బిలాస్‏పూర్‌ మార్గంలో 10 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది.

చర్లపల్లి-తిరువణ్ణామలై మధ్య ప్రత్యేక రైళ్లు

చర్లపల్లి-తిరువణ్ణామలై మధ్య ప్రత్యేక రైళ్లు

భక్తుల సౌకర్యార్థం చర్లపల్లి-తిరువణ్ణామలై మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నారు. ఈ మేరకు దక్షిణ రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది.

నేడు చర్లపల్లి-దానాపూర్‌ మార్గంలో వన్‌వే ప్రత్యేక రైలు

నేడు చర్లపల్లి-దానాపూర్‌ మార్గంలో వన్‌వే ప్రత్యేక రైలు

వేసవి దృష్ట్యా చర్లపల్లి- దానాపూర్‌ మార్గంలో వన్‌వే ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

నెల్లూరు, ఒంగోలు, విజయవాడ మీదుగా వేసవి ప్రత్యేక రైళ్లు..

నెల్లూరు, ఒంగోలు, విజయవాడ మీదుగా వేసవి ప్రత్యేక రైళ్లు..

వేసవి సెలవుల సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్ధం తాంబరం-సంత్రాగచ్చి, తాంబరం-బోడినాయకనూరు మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నారు.

కొత్త రైళ్లలో గంటల కొద్దీ ప్రయాణం !

కొత్త రైళ్లలో గంటల కొద్దీ ప్రయాణం !

గంటకు 300 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్‌ రైళ్లను తీసుకు వస్తున్నట్లు ఇటీవల రైల్వేమంత్రి చేసిన ప్రకటనకు, తాజాగా దక్షిణ మధ్య రైల్వే రెండు కొత్త రైళ్లను ప్రారంభిస్తున్నట్లుగా ఇచ్చిన ప్రకటనకు పొంతన కుదరడం లేదు.

నేడు కాచిగూడ-విశాఖపట్నం మధ్య వన్‌వే స్పెషల్‌ రైలు

నేడు కాచిగూడ-విశాఖపట్నం మధ్య వన్‌వే స్పెషల్‌ రైలు

వేసవి సీజన్‌లో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని కాచిగూడ-విశాఖపట్నం మధ్య వనవే స్పెషల్‌ రైలు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

రయ్‌.. రయ్‌.. రైళ్లు.. ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లు

రయ్‌.. రయ్‌.. రైళ్లు.. ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లు

ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది.

గుంతకల్లు మీదుగా వెళ్లే రెండు రైళ్ల రద్దు

గుంతకల్లు మీదుగా వెళ్లే రెండు రైళ్ల రద్దు

ఆగ్నేయ రైల్వేలోని చంపా, జాంజ్‌గిర్‌ నలియా స్టేషన్ల వద్ద జరుగుతున్న సిగ్నలింగ్‌ పనుల కారణంగా గుంతకల్లు మీదుగా వెళ్లే రెండు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి