Share News

మరింత పెరిగిన మక్కల ధర

ABN , Publish Date - Sep 17 , 2026 | 11:09 AM

మక్కజొన్నలకు మరింత ధర పెరిగింది. వరంగల్‌(ఏనుమాముల) వ్యవసాయ మార్కెట్లో గత మంగళవారం క్వింటా ధర రూ.2,750 పలుకగా బుధవారం మరో రూ.25లు పెరిగి క్వింటా రూ.2775లకు చేరింది. వ

మరింత పెరిగిన మక్కల ధర
Warangal Maize Market

  • క్వింటా రూ.2775

వరంగల్‌: మక్కజొన్నలకు మరింత ధర పెరిగింది. వరంగల్‌(ఏనుమాముల) వ్యవసాయ మార్కెట్లో గత మంగళవారం క్వింటా ధర రూ.2,750 పలుకగా బుధవారం మరో రూ.25లు పెరిగి క్వింటా రూ.2775లకు చేరింది. వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట గ్రామానికి చెందిన సామల ఈశ్వర్‌ అనే రైతు 60బస్తాల మక్కజొన్నలను మార్కెట్‌కు తీసుకురాగా వ్యాపారులు క్వింటాకు రూ.2775 చొప్పున కొనుగోలు చేశారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.


hnk1.jpg

hnk1.4.jpgఈ వార్తలు కూడా చదవండి:

నిజాం నిరంకుశత్వం తలవంచిన రోజు

మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 17 , 2026 | 11:18 AM