Home » Agriculture
ప్రభుత్వ గ్యారెంటీ అప్పులపై కేంద్రం ఆంక్షలు కొనసాగుతోన్న వేళ.. రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీతో ఓ ప్రభుత్వ రంగ సంస్థకు రుణం లభించనుంది. తెలంగాణ సహకార అపెక్స్ బ్యాంక్(టీజీక్యాబ్)కు రూ.5000 కోట్ల రుణం ఇచ్చేందుకు జాతీయ సహకారాభివృద్ధి సంస్థ(ఎన్సీడీసీ) అంగీకరించింది.
అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే అతి క్లిష్టమైన రుణ మాఫీ పథకాన్ని పట్టాలపైకి ఎక్కించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం బడ్జెట్లోనూ వ్యవసాయ రంగానికే పెద్దపీట వేసింది.
రేవంత్ రెడ్డి సర్కారు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది. బడ్జెట్లో 25 శాతం ఆ రంగానికే కేటాయించింది. బడ్జెట్ మొత్తం రూ.2,91,159 కోట్లు కాగా.. ఇందులో వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.72,659 కోట్లు కేటాయించింది.
వ్యవసాయానికి కేంద్రం ఊతమందించే చర్యలను ప్రకటించింది. మధ్యంతర బడ్జెట్లో చెప్పిన పథకాలను కొనసాగిస్తూనే.. కొత్త విధానాలను ప్రకటించింది. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లను
Agriculture Business 2024: కేంద్ర బడ్జెట్లో(Union Budget 2024) వ్యవసాయం, అనుబంధ రంగాలకు భారీగా కేటాయింపులు చేశారు. పార్లమెంట్లో(Parliament) బడ్జెట్ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(FM Nirmala Sitaraman).. వ్యవసాయానికి భారీగా కేటాయింపులు చేసినట్లు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్లో ఖరీఫ్ సీజన్(kharif Season)కు పూర్తిస్థాయిలో సంసిద్ధం కావాలని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు(Minister Kinjarapu Atchannaidu) అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఖరీఫ్ సీజన్ కోసం 17.50లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు సిద్ధం చేయాలని వ్యవసాయశాఖ అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
రుణమాఫీ పథకంలో తొలి జాబితాలో పేర్లులేని రైతులు ఇచ్చే ఫిర్యాదులు స్వీకరించే బాధ్యతలను వ్యవసాయ విస్తరణ అధికారుల (ఏఈవో)కు అప్పగించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్ష లోపు రుణమాఫీపై క్షేత్ర స్థాయిలో కొంత గందరగోళం నెలకొంది. రుణమాఫీ జాబితాలో పేరు ఉండి.. మాఫీ సొమ్ము ఖాతాలో పడనివారు కొందరైతే, మాఫీకి అర్హత ఉండి జాబితాలో పేరు రానివారు మరికొందరు గందరగోళానికి గురవుతున్నారు.
రైతులకు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించడంతో రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. కాంగ్రెస్ శ్రేణులు, రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
పండుగల సమయంలో ఆఫర్లు.. కొవిడ్ సమయంలో వ్యాక్సిన్లు, బ్యాంకు లోన్లు, ఉద్యోగావకాశాలు.. ఇతర సమయాల్లో ట్రాఫిక్ చలాన్లు..!