• Home » Agriculture

Agriculture

మి‘రప్పా రప్పా’ ఎప్పుడో ?

మి‘రప్పా రప్పా’ ఎప్పుడో ?

మిరప రైతుల కష్టాలు తీరడం లేదు. దిగుబడి ఉంటే ధర ఉండదు. ధర ఉన్నప్పుడు దిగుబడి ఉండదు. దీంతో సాగు చేసిన రైతులకు ఏటా నష్టాలు తప్పడం లేదు.

పశ్చిమాసియా ప్రభావం వ్యవసాయంపై లేదు.. కేంద్రం స్పష్టత

పశ్చిమాసియా ప్రభావం వ్యవసాయంపై లేదు.. కేంద్రం స్పష్టత

పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావం మన వ్యవసాయరంగం, రైతులపై ఎంతమాత్రం ఉండదని కేంద్రం ప్రకటించింది. ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన విత్తనాలు, ఎరువుల నిల్వలు పుష్కలంగా ఉన్నాయని తెలిపింది.

మీకూ 'రైతు భరోసా'.. డబ్బులు!

మీకూ 'రైతు భరోసా'.. డబ్బులు!

కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందిన రైతులకు గుడ్ న్యూస్. ఇప్పటివరకు పాత లబ్ధిదారులకే పరిమితమైన రైతు భరోసా పథకాన్ని, ఇక మీదట కొత్తగా భూములు కొనుగోలు చేసి పట్టా పొందిన రైతులకు కూడా వర్తింపజేయనున్నారు.

ఆంధ్రజ్యోతి కథనానికి స్పందించిన అధికార యంత్రాంగం

ఆంధ్రజ్యోతి కథనానికి స్పందించిన అధికార యంత్రాంగం

ఏపీలో శనగ రైతులు పడుతోన్న ఇబ్బందుల మీద ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనానికి అధికార యంత్రాంగం స్పందిస్తోంది. బాపట్ల జిల్లా మార్క్‌ఫెడ్ మేనేజర్ కరుణశ్రీ ఈ అంశంపై తీసుకుంటోన్న చర్యల గురించి వివరించారు.

ఖాతాల్లోకి రైతు భరోసా

ఖాతాల్లోకి రైతు భరోసా

రైతులకు పెట్టుబడిసాయంగా అందజేస్తున్న రైతుభరోసా సొమ్ములను రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా ఖాతాల్లో జమచేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.

రైతు భరోసా నిధులను విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి

రైతు భరోసా నిధులను విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి

రైతు భరోసా నిధులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. తొలివిడత 70 లక్షల మంది ఖాతాలకు రైతు భరోసా నిధులు రిలీజ్ చేశారు.

రైతుల శ్రేయస్సు కోసం మా ప్రభుత్వం కృషి: సీఎం రేవంత్‌రెడ్డి

రైతుల శ్రేయస్సు కోసం మా ప్రభుత్వం కృషి: సీఎం రేవంత్‌రెడ్డి

రైతన్నలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి భరోసా కల్పించారు. అన్నదాత సంతోషం కోసం ఓ అన్నగా తాను బాధ్యత తీసుకున్నానని పేర్కొన్నారు.

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. డెయిరీ, పశుసంవర్థక ఫారాలకు భారీ ఊరట

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. డెయిరీ, పశుసంవర్థక ఫారాలకు భారీ ఊరట

పశుసంవర్థక రంగానికి ఏపీ సర్కార్ భారీ ఊరట కల్పించింది. పట్టణాల్లో పశుపోషకులకు అభివృద్ధి ఛార్జీల నుంచి మినహాయింపు నిచ్చింది. భవన అనుమతుల రుసుములో సడలింపులు చేసింది.

అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతన్నలను ఆదుకుంటాం: సీఎం చంద్రబాబు

అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతన్నలను ఆదుకుంటాం: సీఎం చంద్రబాబు

అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతన్నలను ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రైతన్నలు అధైర్యపడొద్దని.. అండగా ఉంటామని భరోసా కల్పించారు.

కేంద్రం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తోంది:  ఎంపీ రఘునందన్ రావు

కేంద్రం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తోంది: ఎంపీ రఘునందన్ రావు

కేంద్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును 2014 తర్వాతి నుంచి ప్రోత్సహిస్తోందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. నేషనల్ మిషన్ ఫర్ ఏడిబుల్ ఆయిల్ పేరిట ఆయిల్ పామ్ రైతును ఆదుకోవడానికి ఏటా ఎకరాకు రూ.4200లు కేంద్ర ప్రభుత్వం ఇస్తోందని తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి