Share News

వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

ABN , Publish Date - Sep 09 , 2026 | 06:35 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు
Tirumala Tirupati

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని 9షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోగా క్యూలైన్‌ శిలాతోరణం సర్కిల్‌ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.


ttd1.2.jpgఆదివారం హుండీ ఆదాయం: రూ.4.75 కోట్లు

సోమవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య: 69,440

తలనీలాలు సమర్పించినవారు: 36,255మంది


ఈ వార్తలు కూడా చదవండి:

మద్యం అమ్మకాలపై ‘ఏఐ’ నిఘా!

కోనసీమలో గ్రౌండ్‌ రెంట్‌ భూములకు విముక్తి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 09 , 2026 | 06:35 AM