వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 10 గంటలు
ABN , Publish Date - Aug 27 , 2026 | 06:31 AM
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10గంటల సమయం పడుతోంది.
తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10గంటల సమయం పడుతోంది. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లోని 25 కంపార్టుమెంట్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 5 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచివున్నారు.
సోమవారం హుండీ ఆదాయం: రూ.4.39 కోట్లు
మంగళవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 73,285
తలనీలాలు సమర్పించిన వారు: 32,334
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News