Share News

శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం

ABN , Publish Date - Jun 03 , 2026 | 06:50 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం
Tirumal Tirupati

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని 3 షెడ్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లో 5 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.


ttd1.jpgఆదివారం హుండీ ఆదాయం: రూ.3.87 కోట్లు

సోమవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 83,382

తలనీలాలు సమర్పించినవారు: 34,083


ఈ వార్తలు కూడా చదవండి:

బీజేపీకి అన్నామలై రాజీనామా!

290 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 03 , 2026 | 06:50 AM