Share News

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం

ABN , Publish Date - Apr 02 , 2026 | 06:36 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం

తిరుమల: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. బుధవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 20 కంపార్టుమెంట్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లో 5 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.


ttd1.2.jpgసోమవారం హుండీ ఆదాయం: రూ.4.30 కోట్లు

మంగళవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 73,519

తలనీలాలు సమర్పించినవారు: 21,564


ఈ వార్తలు కూడా చదవండి:

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు

లైంగిక వాంఛ తీర్చితే ఒక రొట్టె!

Read Latest Telangana News and National News

Updated Date - Apr 02 , 2026 | 06:36 AM