• Home » Lord Venkateswara

Lord Venkateswara

 శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

జయ ఏకాదశి రోజున లక్ష్మీనారాయణులను పూజిస్తే.. పాపాలన్నీ తొలగిపోతాయి.!

జయ ఏకాదశి రోజున లక్ష్మీనారాయణులను పూజిస్తే.. పాపాలన్నీ తొలగిపోతాయి.!

హిందూ సంప్రదాయంలో 'జయ ఏకాదశి' కి గొప్ప విశిష్టత ఉంది. ఈ రోజున విష్ణుమూర్తిని పూజించడం వల్ల సకల పాపాలు హరించుకుపోతాయని, మరణం అనంతరం మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం.

తిరుమలలో రథసప్తమి మహోత్సవం.. సప్త వాహనాలపై శ్రీవారి దివ్య దర్శనం

తిరుమలలో రథసప్తమి మహోత్సవం.. సప్త వాహనాలపై శ్రీవారి దివ్య దర్శనం

సూర్య జయంతిని పురస్కరించుకొని నేడు(ఆదివారం) సప్త వాహనాలపై కోనేటి రాయుడు తిరుమల మాడ వీధుల్లో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఈ ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహన సేవతో స్వామివారి వాహన సేవలు ప్రారంభమయ్యాయి. రాత్రి 8 గంటలకు జరిగే చంద్రప్రభ వాహనసేవతో పరిసమాప్తమవుతాయి.

Lord Balaji: జర్మనీలో వైభవంగా.. శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం!

Lord Balaji: జర్మనీలో వైభవంగా.. శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం!

జర్మనీలోని ఫ్రాంక్ఫార్ట్ నగరంలో శ్రీవారి శోభ ప్రజ్వరిల్లింది. తిరుమల వైభవాన్ని ప్రతిబింబిస్తూ, శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు.

TTD Medical Services: వైద్య సిబ్బందికి అపూర్వ అవకాశం, త్వరలో టీటీడీ శ్రీవారి వైద్యసేవ

TTD Medical Services: వైద్య సిబ్బందికి అపూర్వ అవకాశం, త్వరలో టీటీడీ శ్రీవారి వైద్యసేవ

తిరుమల శ్రీవారి వైద్య సేవలు ఇక నుంచి మరింత విస్తరించబోతున్నాయి. దేవస్థాన పరిధిలోని అన్ని హాస్పిటల్స్‌లో వాలంటర్ల మాదిరి డాక్టర్లు, నర్సులు, హాస్పిటల్ సిబ్బందికి కూడా అవకాశం ఇవ్వనున్నారు.

Bengaluru News: మంగళూరులోనూ శ్రీవారి ఆలయం.. భూమి మంజూరు చేసిన ప్రభుత్వం

Bengaluru News: మంగళూరులోనూ శ్రీవారి ఆలయం.. భూమి మంజూరు చేసిన ప్రభుత్వం

దక్షిణకన్నడ జిల్లా కేంద్రం మంగళూరులోనూ వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించేందుకు ప్రభుత్వం భూమిని మంజూరు చేసిందని టీటీడీ బోర్డు సభ్యుడు నరే్‌షకుమార్‌ అన్నారు. బెంగళూరు వయ్యాలికావల్‌లోని టీటీడీ ఆలయంలో గురువారం 2026 ఏడాదికి సంబంధించిన క్యాలెండర్‌లు, డైరీలను ఆయన విడుదల చేశారు.

Tirumala Darshan: తిరుమల వెళ్తున్నారా ఈ వార్త మీకోసం మిస్సైతే మరో నెల ఆగాల్సిందే

Tirumala Darshan: తిరుమల వెళ్తున్నారా ఈ వార్త మీకోసం మిస్సైతే మరో నెల ఆగాల్సిందే

తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) టికెట్లను టీటీడీ మార్చి 24న విడుదల చేయనుంది. జూన్ నెలలో దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులు సోమవారం టికెట్లను బుక్ చేసుకోవల్సి ఉంటుంది.

వేంకటేశ్వర స్వామికి పూజలు

వేంకటేశ్వర స్వామికి పూజలు

నంద్యాల సంజీవనగర్‌ కోదండరామాలయంలో వెలసిన లక్ష్మీ వేంకటేశ్వర స్వామికి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Tirumala: తిరుమలలో దర్శనం రోజే రూ.300 టికెట్లు పొందడం ఎలా..

Tirumala: తిరుమలలో దర్శనం రోజే రూ.300 టికెట్లు పొందడం ఎలా..

సర్వ దర్శనం క్యూలైన్‌లో వెళ్తే దర్శనానికి ఎక్కువ సమయం పడుతుంది. బ్రేక్ దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు లేకపోతే సర్వ దర్శనం క్యూలైన్‌లో వెళ్లి స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. కానీ రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఏ రోజుకు ఆరోజు అందుబాటులో..

Tirumala: టీటీడీ కీలక నిర్ణయం.. మూడు రోజులు మహా శాంతి యాగం

Tirumala: టీటీడీ కీలక నిర్ణయం.. మూడు రోజులు మహా శాంతి యాగం

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి మహా ప్రసాదమైన లడ్డూలో కల్తీ నెయ్యి వాడిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) కీలక నిర్ణయం తీసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి