శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం
ABN , Publish Date - Jun 11 , 2026 | 06:37 AM
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది.
తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. బుధవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని తొమ్మిది షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోయి క్యూలైన్ శిలాతోరణం సర్కిల్ మీదుగా బాటగంగమ్మ ఆలయ సర్కిల్ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచివున్నారు.
సోమవారం హుండీ ఆదాయం: రూ.4.31 కోట్లు
మంగళవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 83,812
తలనీలాలు సమర్పించినవారు: 38,345
ఈ వార్తలు కూడా చదవండి:
‘ఉక్కు’ పేరెత్తే అర్హత జగన్కు లేదు
అట్టడుగు వర్గాల సాధికారతే లక్ష్యం
Read Latest AP News And Telangana News And International News And Telugu News