శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు
ABN , Publish Date - Jul 14 , 2026 | 06:41 AM
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. సోమవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని తొమ్మిది షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోయి క్యూలైన్ శిలాతోరణం సర్కిల్ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచివున్నారు.
శనివారం హుండీ ఆదాయం: రూ.4.13 కోట్లు
ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 90,130
తలనీలాలు సమర్పించినవారు: 38,075
ఈ వార్తలు కూడా చదవండి:
ట్రైన్లో దుప్పట్లు, టవల్స్ ఎత్తుకుపోతున్నారు!
అమరావతిపై వైసీపీ విష క్రీడ.! భూముల విషయంలో కుట్రలు.!
Read Latest AP News And Telangana News And International News And Telugu News