Share News

కేంద్ర మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ..

ABN , Publish Date - Jan 24 , 2026 | 09:59 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గన్నవరం విమానాశ్రయంలో కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

కేంద్ర మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ..
AP CM Chandra babu Naidu

అమరావతి, జనవరి24 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandra babu Naidu) గన్నవరం విమానాశ్రయంలో కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్‌తో శనివారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. వీఐపీ లాంజ్‌లో కేంద్రమంత్రితో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు.


ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై కేంద్ర మంత్రితో సీఎం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ సీఎం రమేశ్ పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

అమరావతిని ఫైనాన్స్ హబ్‌గా మారుస్తాం: సీఎం చంద్రబాబు

ట్రెండింగ్‌లో హ్యాపీ బర్త్‌డే మన లోకేశ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 24 , 2026 | 10:05 PM