ఇకపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకంతో డాలర్ నోట్లను ముద్రించనున్నారు. ట్రంప్ సంతకంతో తొలి 100 డాలర్ల నోటును జూన్లో విడుదల చేస్తామని యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ తాజాగా తెలిపారు.
ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. ఒప్పందం విషయంలో మరీ ఆలస్యం చేస్తే పరిస్థితులు తీవ్రంగా మారిపోతాయని హెచ్చరించారు. అమెరికాతో ఒప్పందం కోసం ఒకవైపు ప్రయత్నిస్తూనే, బయటకు మరోలా మాట్లాడుతోందని ఇరాన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇరాన్ ప్రతినిధులతో చర్చలు జరిపేందుకు యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాక్కు వెళ్లనున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
అమెరికాకు చెందిన ఒక ఎఫ్-18 యుద్ధ విమానాన్ని కూల్చేశామని ఇరాన్ తాజాగా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా విడుదల చేసింది. యూఎస్ మాత్రం ఈ ప్రకటనను ఖండించింది.
ఇరాన్పై సైనిక చర్యకు అనుకూలంగా మొదట మాట్లాడింది యుద్ధ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ అని ట్రంప్ తాజాగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి..
పశ్చిమాసియాలో యుద్ధాన్ని నిలిపివేసే విషయమై రెండ్రోజులుగా ఇరాన్తో చర్చలు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారంనాడు ప్రకటించడం, అలాంటిదేమీ లేదంటూ ఇరాన్ తోసిపుచ్చడంపై తాజాగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇరాన్ యుద్ధానికి ఐదు రోజులు బ్రేక్ ఇస్తున్నట్టు ప్రకటించారు. ఇరాన్, అమెరికా మధ్య రెండ్రోజులుగా జరుగుతున్న చర్చలు యుద్ధాన్ని ముగించగలవని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇరాన్తో రెండు రోజులుగా జరుగుతున్న చర్చలు ఫలప్రదంగా సాగుతున్నాయని, దీంతో ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలు, విద్యుత్ కేంద్రాలపై దాడులను ఐదు రోజులు వాయిదా వేయాలని తన బలగాలను ఆదేశించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై టెహ్రాన్ స్పందించింది. అమెరికాతో ఎలాంటి చర్చలు జరపడం లేదని స్పష్టం చేసింది.
మధ్యప్రాచ్యంలో ఘర్షణలు తీవ్రమవుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ విద్యుత్ ప్లాంట్లు, మౌలిక వసతులపై 5 రోజుల పాటు దాడులు నిలిపివేయాలని తాను ఆదేశాలు జారీచేసినట్టు తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ట్రంప్.
ట్రంప్ ప్రభుత్వ విధానాలతో భారత్, చైనా దేశాలే ఎక్కువగా ఇబ్బందుల పాలయ్యాయని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. భారత్, చైనా విద్యార్థులకు జారీ అయ్యే వీసాల్లో భారీగా కోత పడినట్టు వెలుగులోకి వచ్చింది.