పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగాయి. ఈ పరిస్థితిపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. సంయమనం పాటించాలని అన్ని వర్గాలను కోరింది.
ఇరాన్లోని పలు ప్రాంతాలపై భీకర దాడులు జరిగిన గంటల వ్యవధిలోనే యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో వార్నింగ్ ఇచ్చారు. నేటి రాత్రి ఇరాన్పై మళ్లీ దాడులు జరగవచ్చని హెచ్చరించారు.
అమెరికాలో ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది విదేశీ ఉద్యోగులకు, ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులకు మరో ఎదురుదెబ్బ తగిలింది.
శాంతి ఒప్పందాన్ని పక్కన పెట్టేసి ఇరాన్ హోర్ముజ్లో వాణిజ్య నౌకలపై దాడులు చేయడంతో అమెరికా ప్రతీకార దాడులకు దిగింది. మంగళవారం ఖేష్మ్ ఐల్యాండ్, బందర్ అబ్బాస్, సిరిక్ వంటి 10 ప్రాంతాల్లో దాడులు చేసింది.
అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈటింగ్ కంటెస్ట్లో ఓ వ్యక్తి సంచలనం సృష్టించాడు. 10 నిమిషాల్లో ఏకంగా 66 హాట్ డాగ్స్ తిన్నాడు.
మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చిన నేతలందరినీ ఒక్క దెబ్బకు కనుమరుగు చేయగలనంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ మండిపడింది.
అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ న్యూయార్క్లో కాల్పుల ఘటన కలకలం రేపింది. నగరంలోని బ్రూక్లిన్లో ఉన్న కోనీ ఐలాండ్ ప్రాంతంలో కాల్పులు చోటుచేసుకున్నాయి.
అమెరికాకు స్వాతంత్ర్యం వచ్చి 250 వసంతాలు పూర్తైన సందర్భంగా ఆ దేశం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంతకంతో కూడిన డాలర్ నోట్లను ప్రవేశపెడుతున్నట్లు యూఎస్ ట్రెజరీ విభాగం ప్రకటించింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుల మధ్య అభిప్రాయభేదాలున్నట్టు పలు అంతర్జాతీయ మీడియాలు నివేదించాయి. ఈ నేపథ్యంలో ఇరువురు నేతలు త్వరలోనే ప్రత్యక్షంగా సమావేశమయ్యే అవకాశముంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ తీవ్ర వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ను నామినేట్ చేస్తున్నానంటూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో హంటర్ బైడెన్ పోస్ట్ చేశారు. ఈ వ్యాఖ్యలు అమెరికా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.