హోర్ముజ్ జలసంధిలో భద్రమైన రవాణా మార్గంపై ఒమన్తో అవగాహన కుదిరిందని ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు.
అమెరికా సుంకాల నుంచి చైనాను తప్పించేందుకు ఉద్దేశించిన ఖండాంతర సరకు రవాణా నౌకల నెట్వర్క్లో 40 దేశాలు పాలుపంచుకుంటున్నాయని అగ్రరాజ్యం తాజాగా ఆరోపించింది.
భారత స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికాలోని అనేక రాష్ట్రాలు ఇండియా డే వేడుకలకు సిద్ధమవుతున్నాయి. ఆగస్టు 15ను ఇండియా డేగా ప్రకటిస్తూ ఇటీవల పలు రాష్ట్రాలు అధికారిక ప్రకటన విడుదల చేశాయి.
పత్రికా సమావేశాల్లో కునుకులోకి జారే యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్నకు షాకిచ్చి నిద్రలేపే ‘జాపర్’గా ఓ యువతి పేరు ట్రెండ్ అవుతుండటంతో ఆమె తాజా స్పందించి వివరణ ఇచ్చారు. ఇష్టారీతిన ట్రోలింగ్కు దిగే వారికి ఇంగిత జ్ఞానం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు.
హోర్ముజ్ జలసంధి పూర్తిగా తమ నియంత్రణలో ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరాన్ రెచ్చగొట్టే చర్యలకు దిగితే గట్టిగా బదులిస్తామని హెచ్చరించారు.
తుర్కియేలో నాటో సమావేశాల అనంతరం సీక్రెట్గా ఓ ప్లేన్లో అమెరికాకు వెళ్లిపోయిన విషయాన్ని ట్రంప్ తాజాగా అంగీకరించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తుర్కియే పర్యటనకు సంబంధించి అంతర్జాతీయ మీడియా సంస్థ 'వాషింగ్టన్ పోస్ట్' సంచలన కథనాన్ని ప్రచురించింది.
యుద్ధంతో నష్టం జరిగినందుకు తమకు పరిహారం చెల్లించాలన్న ఇరాన్ డిమాండ్ను యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చారు
ఇరాన్తో పాక్షిక స్థాయి చర్చలు జరుగుతున్నాయని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో అమెరికా సైన్యం మరో వార్నింగ్ ఇచ్చింది. పశ్చిమాసియాలో ఇప్పటికీ 20కిపైగా యుద్ధనౌకలు సిద్ధంగానే ఉంచామని చెప్పింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో యుద్ధం విషయంలో మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. అణు ఒప్పందం లేకుండానే ఆయన యుద్ధాన్ని ముగించాలని భావిస్తున్నారని సమాచారం.