అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై సంచలన ఆరోపణలు చేశారు. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా చరిత్రలోనే అతిపెద్ద ఎన్నికల డేటా హ్యాకింగ్కు పాల్పడిందని ఆయన ఆరోపించారు.
అమెరికాలోకి వలసలను నిరోధించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్న ట్రంప్ ప్రభుత్వం గ్రీన్ కార్డుకు సంబంధించి మరో కొత్త ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
శవపేటికలో ట్రంప్ ఉన్నట్టున్న చిత్రాన్ని ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని ఓ హోర్డింగ్పై ప్రదర్శించడం ప్రస్తుతం కలకలం రేపుతోంది.
హోర్ముజ్ టోల్ ఫీజు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కు తగ్గేలా చేయడంలో గల్ఫ్ దేశాలు కీలక పాత్ర పోషించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
అమెరికాలో సోమవారం షాకింగ్ ఘటన వెలుగు చూసింది. యూటా రాష్ట్రంలో సోహైల్ అనే భారతీయుడిని ఓ వ్యక్తి 15 సార్లు కత్తితో దారుణంగా పొడిచాడు.
ఏటా రెండుసార్లు గడియారాల్లో సమయాన్ని మార్చే విధానానికి స్వస్తి పలికేందుకు అమెరికా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. 'డేలైట్ సేవింగ్ టైమ్'ను ఏడాది పొడవునా శాశ్వతం చేయడం కోసం ప్రవేశపెట్టిన ‘సన్షైన్ ప్రొటెక్షన్ యాక్ట్’ బిల్లుకు అక్కడి ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది.
ఓ వృద్ధురాలు ప్రమాదవశాత్తు బాత్టబ్లో చిక్కుకుపోయింది. బయటకు రాలేని పరిస్థితిలో 9 రోజుల పాటు నరకం చూసింది. 9 రోజుల తర్వాత సోదరుడి పుణ్యమా అని ప్రాణాలతో బయటపడింది.
హోర్ముజ్లో టోల్ ఫీజు విధింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కు తగ్గారు. అమెరికాతో భారీ వాణిజ్యం, పెట్టుబడుల కోసం గల్ఫ్ దేశాలతో కుదుర్చుకోనున్న ఒప్పందాలతో టోల్ ఫీజును భర్తీ చేయనున్నట్టు చెప్పారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ మొజ్తాబా ఖమేనీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మొజ్తాబా బతికిలేడనడానికి 90 శాతం అవకాశం ఉందని అన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో సంచలన ప్రకటన చేశారు. హోర్ముజ్లో భద్రత కల్పించే బాధ్యతను మళ్లీ తాము భుజానికెత్తుకుంటామని అన్నారు.